మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→ప్రదేశం: చారిత్రక నేపథ్యం |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
'''మొహంజో-దారో''' (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా '''చనిపోయినవారి గుట్ట''' ప్రస్తుత [[పాకిస్థాన్]] లోని [[సింధ్]] ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం [[సింధు లోయ నాగరికత]] లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, [[మెసొపొటేమియా నాగరికత]], మినోవా మరియు నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.
|