రోణంకి అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''రోణంకి అప్పలస్వామి''' ([[సెప్టెంబరు 15]], [[1909]] - [[మార్చి]], [[1987]]) బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ..[[టెక్కలి]] ని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీకగ్రీక్, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]] లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, [[క్షేత్రయ్య]] మొదలు శ్రీశ్రీ, [[నారాయణబాబు]], చావలి బంగారమ్మ, [[చాసో]] మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/రోణంకి_అప్పలస్వామి" నుండి వెలికితీశారు