యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[File:Yasaswi| Sateesh.jpg|thumb|right|name =యర్రంశెట్టి యశస్వి]]
| residence =[[హైదరాబాద్ ]], <br/>[[తెలంగాణ]]
| other_names =
| image = File:Yasaswi Sateesh.jpg
| imagesize = 200 px
| caption యర్రంశెట్టి యశస్వి
| birth_name = యర్రంశెట్టి సతీష్‌కుమార్
| birth_date ={{birth date and age|1975|09|01}}
| birth_place = [[నరసాపురం]], [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]], {{flagicon|భారతదేశం}}
| native_place = [[నరసాపురం]], [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]], {{flagicon|భారతదేశం}}
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = కవి, [[ఈటీవీ|ఈనాడు టెలివిజన్]] లో మానవ వనరుల విభాగానికి మేనేజర్
| networth =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =[[హిందూ]]
| spouse = శైలజారాణి
| partner =
| children = శ్రీ యశస్వి
| father = రామారావు
| mother = గిరిజావతి
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
|signature =
}}
 
''' యశస్వి'''గా తెలుగు పాఠకులకు పరిచితులైన వీరి అసలు పేరు సతీష్ కుమార్. '''యశస్వి''' వీరి కలంపేరు.
 
== జననం ==
యశస్వి (సతీష్) గిరిజావతి (భాషాప్రవీణ-హిందీ), రామారావు (అసిస్టెంటు ఇంజనీరు, ఆం.ప్ర నీటిపారుదల; రిటైర్డ్ ) దంపతులకు [[1975]] [[సెప్టెంబర్ 1]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నరసాపురం]] లో జన్మించాడు . అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) [[ముంబై]] లో ఉంటున్నాడు.
అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) [[ముంబై]] లో ఉంటున్నాడు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
Line 18 ⟶ 55:
 
== భార్య - పిల్లలు ==
శైలజారాణి - శ్రీ యశస్వి
 
== రచనలు ==
Line 29 ⟶ 66:
లేదా
https://www.facebook.com/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F-867638350009513/ నుంచి
 
===కవితత్వాలు===
యశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను 2013 డిసెంబరులో సంకలనంగా తెచ్చారు.<ref>[http://namasthetelangaana.com/Sunday/article.aspx?category=10&subCategory=9&ContentId=323718#.U3roXCgnD0A కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం.]</ref> నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, [[కవి యాకూబ్]], [[రాళ్లబండి కవితాప్రసాద్]], తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, [[శిలాలోలిత]], [[స్కైబాబ]], వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/యశస్వి_(కవి)" నుండి వెలికితీశారు