వేటూరి ప్రభాకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

మూలం లైనులో పెట్టాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| pseudonym =
| birth_name =
| birth_date = [[ఫిబ్రవరి 7]], [[1888]],
| birth_place = [[పెదకళ్ళేపల్లి]], [[కృష్ణా జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| death_date = [[ఆగష్టు 29]], [[1950]]
పంక్తి 34:
| portaldisp =
}}
'''వేటూరి ప్రభాకరశాస్త్రి''', ([[ఫిబ్రవరి 7]], [[1888]] - [[ఆగష్టు 29]], [[1950]]) [[తెలుగు]] కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు. <ref>తెలుగు వైతాళికులు రెండవ భాగములో వేటూరి ప్రభాకరశాస్త్రిపై ఎన్.సచ్చిదానందం రాసిన వ్యాసం (పేజి.87-104) (ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ ప్రచురణ.1977)</ref> చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము ''నాగబు'' అని కనుగొన్నది ఈయనే.సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు.
 
==జీవిత విశేషాలు==