భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''భద్రాచలం''' లేదా '''శ్రీరామ దివ్యక్షేత్రం''' [[తెలంగాణ]], [[ఖమ్మం జిల్లా]]లో, [[గోదావరి]] నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. <!-- భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. --> జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ., [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.ప్రభుత్వ నిర్వాకం వలన భద్రాచలము తప్ప మిగిలిన పుణ్య క్షేత్రాలన్ని ముంపు ప్రాంతాలుగా మారనున్నాయి.
 
'''భద్రాచలం''' రెవెన్యూడివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర,హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లాను ఏర్పరిచేసమయములో దీనిని ప్రస్తుత ఖమ్మం జిల్లాలో విలీనము చేయటము జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమము తీవ్రముగా ఉన్న ఈరోజులలో ఇది వివాదాస్పదము అయ్యే సూచనలు ఉన్నాయి.
 
==భద్రాచలం పట్టణం==
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు