సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB తో RETF మార్పులు, typos fixed: ప్రధమ → ప్రథమ, చేసినారు → చేసారు (3), చినారు → చారు (30) using AWB |
|||
పంక్తి 121:
===ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల===
గ్రామములో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీ సూదునగుంట వెంకటప్రసాద్, శ్రీమతి ఇందిరమ్మ దంపతులు 3.37 ఎకరాల స్థలాన్ని వితరణగా
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 137:
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది .ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంతమాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలులోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. అధికారులూ, రైతులూ కుమ్మక్కవటవం వలన, ఈ భూములనుండి కౌలు 4 లక్షల రూపాయలకు మించటం లేదు. [2]
===శ్రీ గోవిందమాంబా సమేత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
#ఈ ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2004,జూన్- 7 నుండి 9 వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, జూన్-7, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు
#ఈ ఆలయ
===శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [4]
===శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం===
సంతనూతలపాడులోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, 2014,జూన్-10 మంగళవారం నాడు, ఘనంగా
===శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవగా
===శ్రీ బైనబోయిన స్వామివారి ఆలయం===
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవoగా
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లి ఆలయంలో 2014, జూన్-22, ఆదివారం నాడు పొంగళ్ళకార్యక్రమం భక్తిశ్రద్ధలతో
ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను 2016,ఫిబ్రవరి-16వ తేదీ మాఘ శుద్ధ నవమి, మంగళవారంనాడు
===శ్రీ సీతారామాలయం===
సంతనూతలపాడులోని పెద్దబజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచలొహ విగ్రహాలకు మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మార్చ్-27వ తేదీ శుక్రవారం నాడు, ఘనంగా
===శ్రీ కోదండరామాలయం===
1913 లో నిర్మించిన ఈ ఆలయనికి 9 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. దీని నుండి సంవత్సరానికి రు.45,000 వరకు ఆదాయం వస్తుంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉన్నది.ఇదిగాక, రు. 30 లక్షల విలువైన 20 గదుల స్థలం ఉన్నది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వాంలో ఉన్నది. ఈ ఆలయం, 2015,మార్చ్-28వ తేదీ, శ్రీరామనవమి రోజున తెరవకపొవడం ఒక తప్పిదం. [11]
===శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2015,సెప్టెంబరు-4వ తేదీ ఆశ్వయుజ మాసం, ఆదివారంనాడు, స్థానిక రజకసంఘం అధ్వర్యంలో, అమ్మవారి కొలుపులు వైభవంగా
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
ఈ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలను, 2015,డిసెంబరు-9వ తేదీనాడు వైభవంగా
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపంలో ఉన్నది.
పంక్తి 166:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
==మండలంలోని గ్రామాలు==
|