సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: ప్రధమ → ప్రథమ, చేసినారు → చేసారు (3), చినారు → చారు (30) using AWB
పంక్తి 121:
 
===ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల===
గ్రామములో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీ సూదునగుంట వెంకటప్రసాద్, శ్రీమతి ఇందిరమ్మ దంపతులు 3.37 ఎకరాల స్థలాన్ని వితరణగా అందించినారుఅందించారు. ఈ క్రమంలో ఏ.పి.ఆర్.ఇ.ఐ. నుండి పాఠశాల భవనాలు, వసతి గృహాలు, వంటశాల, ఆర్.వో.ప్లాంట్, మంచినీటి ట్యాంక్, అంతర్గత రహదారులు, ఉపాధ్యాయుల గృహాలు తదితర నిర్మాణాల కొరకు, 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినారుచేసారు. [15]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 137:
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది .ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంతమాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలులోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. అధికారులూ, రైతులూ కుమ్మక్కవటవం వలన, ఈ భూములనుండి కౌలు 4 లక్షల రూపాయలకు మించటం లేదు. [2]
===శ్రీ గోవిందమాంబా సమేత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
#ఈ ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2004,జూన్- 7 నుండి 9 వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, జూన్-7, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించినారునిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించినారునిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. ముందుగా ప్రత్యేక హోమాలు, పూజలు, ధాన్యాధివాసం తదితర పూజలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం రాత్రికి ఉత్సవ విగ్రహాలకు, బలిపీఠం, గ్రామోత్సవం జరిగినది. అదేక్రమంలో మూడవరోజు సోమవారం నాడు, ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవం, శివలింగ, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించినారునిర్వహించారు. [3] & [5]
#ఈ ఆలయ ప్రధమప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,మే-29వ తెదీ శుక్రవారంనాడు, ఆలయంలో గోవిందమాంబా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారల కళ్యాణ మహోత్సవాన్ని, కన్నులపండువగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారుస్వీకరించారు. [12]
===శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [4]
===శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం===
సంతనూతలపాడులోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, 2014,జూన్-10 మంగళవారం నాడు, ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలొ నిలిపినారు. పోతురాజుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించినారునిర్వహించారు. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నసంతర్పన నిర్వహించినారునిర్వహించారు. [6]
===శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవగా నిర్వహించినారునిర్వహించారు. [7]
===శ్రీ బైనబోయిన స్వామివారి ఆలయం===
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవoగా నిర్వహించినారునిర్వహించారు. [7]
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లి ఆలయంలో 2014, జూన్-22, ఆదివారం నాడు పొంగళ్ళకార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు. స్థానిక కొత్తపల్లి, పమిడిపల్లి వంశస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు అమ్మవారికి సముద్రస్నానం, 21వ తేదీన గ్రామోత్సవం, 22వ తేదీ ఆదివారం నాడు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించినారునిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్తు వెలుగులలో చిత్రాన్ని ఏర్పాటుచేసినారుఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. [8]
 
ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను 2016,ఫిబ్రవరి-16వ తేదీ మాఘ శుద్ధ నవమి, మంగళవారంనాడు ప్రారంభించినారుప్రారంభించారు. ఈ ఉత్సవాలు 18వ తేదీ గురువారం వరకు నిర్వహించినారునిర్వహించారు. చివరి రోజైన 18వ తేదీ గురువారంనాడు అన్నప్రసాద వితరణ నిర్వహించినారునిర్వహించారు.[16]
 
===శ్రీ సీతారామాలయం===
సంతనూతలపాడులోని పెద్దబజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచలొహ విగ్రహాలకు మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మార్చ్-27వ తేదీ శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినారునిర్వహించారు. 28వ తేదీ శనివారం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించెదరు. [10]
===శ్రీ కోదండరామాలయం===
1913 లో నిర్మించిన ఈ ఆలయనికి 9 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. దీని నుండి సంవత్సరానికి రు.45,000 వరకు ఆదాయం వస్తుంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉన్నది.ఇదిగాక, రు. 30 లక్షల విలువైన 20 గదుల స్థలం ఉన్నది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వాంలో ఉన్నది. ఈ ఆలయం, 2015,మార్చ్-28వ తేదీ, శ్రీరామనవమి రోజున తెరవకపొవడం ఒక తప్పిదం. [11]
===శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2015,సెప్టెంబరు-4వ తేదీ ఆశ్వయుజ మాసం, ఆదివారంనాడు, స్థానిక రజకసంఘం అధ్వర్యంలో, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి విద్యుత్తు ప్రభతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించినారునిర్వహించారు. ఆదివారంనాడు ప్రత్యేకపూజలు, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. [13]
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
ఈ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలను, 2015,డిసెంబరు-9వ తేదీనాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. [14]
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపంలో ఉన్నది.
పంక్తి 166:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు