పట్నం సుబ్రమణ్య అయ్యరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
చి →జననం - బాల్యం: clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB |
||
పంక్తి 1:
'''పట్నం సుబ్రమణ్య అయ్యరు''' (జననం 1845, మరణం జూలై 31 1902) [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీత]] వాగ్గేయకారుడు. ఈయన [[త్యాగరాజు|త్యాగరాజ స్వామి]] సాంప్రదాయాన్ని అనుసరించారు. దాదాపు ఒక వంద దాకా కీర్తనలను వ్రాసారు.
==జననం - బాల్యం ==
సుబ్రమణ్య అయ్యరు [[తమిళనాడు]]కు చెందిన [[తంజావూరు]] జిల్లా [[తిరువయ్యారు]]లో పుట్టారు. వీరి కుటుంబానికి గొప్ప సంగీత
సుబ్రమణ్య అయ్యరు చాలా యేళ్ళు చెన్నపట్నం(చెన్నై)లో ఉన్నారు. అందువలన ఆయన ఇంటిపేరుగా పట్నం స్థిర పడిపోయి, ఆయన పట్నం సుబ్రమణ్య అయ్యరు గానే పిలవబడ్డారు. ఈయన శిష్యులలో ప్రముఖ వాగ్గేయకారులు, గాయకులు ఉన్నారు. వీరిలో ముఖ్యులు మైసూరు వాసుదేవాచార్, పూచి శ్రీనివాస అయ్యంగార్, భైరవి కెంపెగౌడ, టైగర్ వరదాచార్యర్ తదితరులు.
|