శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), , → , (13), ప్రధమ → ప్రథమ (2), చేసినారు → చేసారు, చినాడు → చాడు (2) using AWB |
||
పంక్తి 74:
పురాతన కాలంలో శ్రీలంకకు వివిధ పేర్లు వ్యవహారంలో ఉండేవి. పురాతన [[గ్రీకులు]] [[టాప్రొబేన్]] అని, [[అరబ్బులు]] [[సేరేండిబ్]] అని పిలిచేవారు. శ్రీలంకకు శిలయో అని [[1505]] లో ఈ ద్వీపానికి వచ్చిన [[పోర్చుగీసు]] వారు నామకరణం చేశారు. అదే [[ఆంగ్లం]] లో 'సిలొన్' గా అనువదింపబడింది. [[1972]] లో శ్రీలంక ఆధికారిక నామం 'ఫ్రీ, సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' అయింది. [[1978]] లో, శ్రీలంక ను ఆధికారికంగా 'డెమాక్రెటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' గా ప్రకటించారు.
ప్రస్తుత [[పేరు]] లోని '[[లంక]]' [[సంస్కృతం]] నుండి వచ్చింది. లంక అంటే 'తేజస్సుగల భూమి' లేదా 'ద్వీపం' అని అర్థం. ఇదే పేరు [[రామాయణం]]
== చరిత్ర ==
పంక్తి 106:
తరువాతి కాలంలో శ్రీలంక రాజ్యాంగశక్తి క్షీణదశకు చేరుకుంది. క్రీ.శ 1215 లో కళింగ మాగన్ అనే దక్షిణభారతీయుడు శ్రీలంక భూభాగంపై 24,000 శక్తివంతులైన సైనిక సేకరణ ద్వారా దండేత్తి పొలోన్నరువా రాజ్యాన్ని కైవశం చేసుకున్నాడు. ఈ దండయాత్ర కొరకు కళింగ మాగన్ 100 నౌకలలో 690 నాటికల్ మైళ్ళు ప్రయాణించి శ్రిలంక భూభాగం చేరుకున్నారు. కళింగ మాగన్ జాఫ్నా రాజ్య స్థాపకుడుగా భావిస్తున్నారు. గతంలో శ్రిలంక మీద జరిగిన దండయాత్రలకు విరుద్ధంగా ఈ దండయాత్రలో సర్వం దోచుకోవడమే కాక పురాతన అనూరాధపురం మరియు
పొలోన్నరువా రాజ్యాలను సర్వనాశనం చేసాడు. కళింగ మాగన్ పాలనలో శ్రీలంక భూభాగం పీల్చిపిప్పి చేయబడడమే కాక రాజారత సంప్రదాయాలలో వీలైనంతగా మార్పులు చోటు చేసుకున్నాయి. కళింగ మాగన్ పాలనకు భీతిచెందిన శ్రిలంక భూభాగంలోని స్థానిక సింహళీయులు సామూహికంగా పడమర
1450లో ఆరవ పరాక్రాబాహు దత్తపుత్రుడైన శాంపుమాల్ రాజకుమారుడు శ్రీలంక భూభాగం మీద దండయాత్రసాగించి ఉత్తర భూభాగాన్ని 1450-1467 వరకు పాలించాడు.
1225 నుండి దాదాపు మూడుదశాబ్ధాల కాలం శ్రీలంకలోని దక్షిణ మరియు మద్య భూభాగాన్ని డంబదేనియా, యపాహువా, గంపోలా, రైగమా, కొట్టే, సిత్వాకా మరియు క్యాండీ రాజ్యాలు పాలినాయి.
==సింహళం-ఆంధ్ర సంస్కృతి==
ఆంధ్ర దేశానికి క్రీ.పూ.1000 సం.పూర్వమే ఆంధ్రులు వలసవచ్చి రాజ్యాలు స్థాపించినట్లు, సింహళులు క్రీ.పూ.500పూర్వమే సింహళానికి వలసవెళ్ళినారు. వీరికీ వారికీ గాధలలో సింహసంబంధం ఉంది. శాతుడనే గంధర్వుడు సింహమై మొదటి శాతవాహని
సింహళం దేశంలో ప్రాచీన శిల్పం జాగ్రత్తగా గమనిస్తే, సింహళ మహారాజులు అప్పటికే
చోళులు క్రీ.శ.16వ శాతాబ్దంలో అనూరాధాపురం నాశనం చేసి పాలనారువాలో రాజ్యం స్థాపించినారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పాలూ అహ్హ్ట ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ఆనగరానికి నేటిపేరు కీండే.ఆరాజులు దండెత్తివచ్చి పూర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు సహాయం చేసినారు. చివర సింహళరాజులు ఇల్లడంవెళ్ళిన మధుర ఆంధ్రనాయకరజవంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సాంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింగాలీ భాష పాలిభాషబిడ్డ. ▼
▲చోళులు క్రీ.శ.16వ శాతాబ్దంలో అనూరాధాపురం నాశనం చేసి పాలనారువాలో రాజ్యం
=== వలస ప్రభుత్వం ===
Line 215 ⟶ 214:
=== ప్రజాజీవిత ఆదాయ వివరాలు ===
2005 నుండి శ్రీలంకా తలసరి ఆదాయం రెండింతలు అయింది. అదేసమయం పేదరికం 7.2% నుండి 4.9% తగ్గడం గుర్తించతగిన విషయం. సి.ఇ.ఎస్.లో పెట్టుబడులు 4 రెట్లు కాగా అలాగే ప్రణాళికలోటు రెండింతలు అయింది. శ్రీలంక ప్రజలలో 87.3% మందికి రక్షితనీటి వసతి లభిస్తుండగా వారిలో 39% ప్రజలకు పైపుల ద్వారా నీటిని పొందుతున్నారు. ప్రస్థుత కాలంలో ఆర్ధిక అసమానతలు కూడా తగ్గుముఖం పట్టాయి.2005-2010 నాటికి సెల్ఫోన్ వాడకందారుల సంఖ్య 550% అభివృద్ధి చెందింది. దక్షిణాసియాలో మూడవతరం (3జి)
=== అంతర్జాతీయంగా దేశస్థాయి ===
Line 244 ⟶ 243:
* ఉత్తర వవున్యా 99,653 (8వ స్థానం)
* దక్షిణ గల్లే 99,478 (9వ స్థానం)
*
* తూర్పు బాటికలోయా 92,332 (11వ స్థానం)
*
* పడమర కతునాయకే 76,816 (13వ స్థానం)
* మద్య డంబుల్లా 68,821 (14వ స్థానం)
Line 262 ⟶ 261:
=== మతం ===
శ్రీలంక కూడా పలు మతాలకు నిలయం. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. వారిలో చాలామంది తరవాడా బుద్ధిజానికి చెందిన వారు. బౌద్ధులలో అత్యధికులు సింహళ సంప్రదాయానికి చెందిన ప్రజలు. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్దంలో గౌరవనీయులైన మహీందా చేత బుద్ధిజం ప్రవేశపెట్టబడింది. బుద్ధునికి ఙానోదయం అయిన బోధివృక్షం నుండి తీసుకురాబడిన మొక్కను తీసుకురాబడింది. శాబ్ధికంగా మాత్రమే అచరించబడుతున్న పాలి కెనాన్ (త్రిపీఠిక) కు శ్రీలంకలో క్రీ.పూ 30లో లిఖితరూపం ఇవ్వబడింది. బుద్ధమతం నిరంతరాయంగా ఆచరించబడుతూన్న దేశాలలో శ్రీలంక
[[File:Zahntempel Kandy.jpg|thumb|left|The [[Temple of the Tooth]], built during the 16th century, is the focal point of [[Buddhism in Sri Lanka]].]]
Line 274 ⟶ 273:
== మానహక్కులు మాధ్యమం ==
శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ( గతంలో రేడియో సిలోన్ ) ఆసియాలో అతి పురాతన సుదీర్ఘమైన రేడియో స్టేషనుగా గుర్తింపు పొందింది. శ్రీలంక రేడియో స్తేషన్ ఐరోపాలో రేడియో ప్రసారం ప్రారంభమైన తరువాత కేవలం మూడు సంవత్సరాల తర్వాత ఎడ్వర్డ్ హార్పర్ 1923 లో స్థాపించబడింది . శ్రీలంక రేడియో స్టేషను ఇంగ్లీష్
1980 లో యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వర్కింగ్ గ్రూప్ భద్రతా దళాల సమర్పించిన లిఖిత పూర్వక నివేదికలో 12,000 మంది కనిపించకుండా పోయారని తెలియజేసింది.
శ్రీలంక ప్రభుత్వం వీటిలో 6.445 చనిపోయిన అని నిర్ధారించింది. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు జాతిపర సంఘర్షణలకు తరువాత కూడా ముగియ లేదు.
2013 యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్
== సంస్కృతి ==
Line 290 ⟶ 289:
=== కళా సంస్కృతి ===
[[File:Sri Lanka traditional drum.jpg|thumb|A Low Country drummer playing the traditional ''Yak Béra''.]]
1947లో చిత్రకళా మూవీటోన్ సంస్థ తరఫున " కడవువును పొరందువా " (ది బ్రోకెన్ ప్రామిస్) ఉత్సవాలతో శ్రీలంక చలనచిత్ర చరిత్ర ఆరంభం అయింది. రన్ముత్తు డువా ( ఐలాండ్ ఆఫ్ ట్రెషర్స్, 1962) చిత్రంతో శ్రీలంక చలన చిత్రాలు నలుపు-తెలుపు నుండి వర్ణచిత్రాల స్థాయికి ఎదిగాయి. ప్రస్థుత చలనచిత్రాలు కుటుంబ కథలు, సాంఘిక మార్పులు, తరువాత సన్యం-ఈళ పులుల మద్య దీర్ఘకాలం సాగిన యుద్ధం సంఘటనలు ఆధారం చేసుకుని నిర్మించబడుతున్నాయి. వీరి చలనచిత్రాలు బాలీవుడ్ శైలిని పోలి ఉంటాయి. 1979లో చలనచిత్ర పేక్షకుల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. తరువాతి కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీలంక చరిత్రను ప్రభావితం చేసిన దర్శకుడు లెస్టర్ జేంస్ పెరిస్ అన్నది నిస్సందేహం. ఆయన అనర్జాతీయ గుర్తింపు పొందిన రెకవా (లైన్ ఆఫ్ డిస్టినీ,1956), గంపెరలియా ( ది చేంజింగ్ విలేజ్, 1964), నిధనయా ( ది ట్రెషర్, 1970) మరియు గొలు హదవత (కోల్డ్ హార్ట్
=== సంగీతం ===
Line 306 ⟶ 305:
=== విద్య ===
[[File:Sarachchandra Theatre.jpg|thumb|The [[University of Peradeniya]]'s [[Sarachchandra open air theatre]], named in memory of [[Ediriweera Sarachchandra]], Sri Lanka's premier playwright.]]
శ్రీలంక 92.5 % శాతం అక్షరాస్యత రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అత్యధిక అక్షరాస్యత జనాభాను కలిగి ఉంది . శ్రీలంక యువకుల అక్షరాస్యత రేటు 98 %
గ్రామీణ శ్రీలంక పిల్లలకు విద్య అందించడానికి కన్నంగరా మాద్గదర్శకంగా ఉంది. కన్నంగరా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర పాఠశాలలు ( సెంట్రల్ స్కూల్స్) ఏర్పాటుకు దారితీసింది. 1942 లో ఒక ప్రత్యేక విద్య కమిటీ సమర్థవంతమైన మరియు నాణ్యత కలిగిన విద్యా వ్యవస్థను ఏర్పాటు కొరకు విస్తృత సంస్కరణలు ప్రతిపాదించారు . అయితే ఈ వ్యవస్థ 1980లో విద్యావ్యవస్థలో తీసుకురాబడిన మార్పుల వలన దేశంలోని పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలుగా వేరు చేయబడ్డాయి. అందువలన జాతీయ పాఠశాలలు మరియు ప్రాంతీయ పాఠశాలలు అన్నింటినీ నేరుగా విద్యామంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేతున్నాయి . శ్రీలంకలో షుమారు 9675 ప్రభుత్వ పాఠశాలలు
కానీ ఇప్పటికీ
=== క్రీడలు ===
|