ఏనుగు లక్ష్మణ కవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు using AWB |
||
పంక్తి 36:
}}
ఏనుగు లక్ష్మణ కవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. కవిగారి తల్లి గారి పేరు పేరమాంబ,మరియు తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది). శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాత గారు "శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు". ఈయన పెద్దాపుర సంస్థానీసాధీశ్వరుల యొద్ద నేనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి యింటిపేరు "పైడిపాటి" నుండి "ఏనుగు" వారిగా స్దిర పడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనుమడు
▲ఏనుగు లక్ష్మణ కవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. కవిగారి తల్లి గారి పేరు పేరమాంబ,మరియు తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది). శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాత గారు "శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు". ఈయన పెద్దాపుర సంస్థానీసాధీశ్వరుల యొద్ద నేనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి యింటిపేరు "పైడిపాటి" నుండి "ఏనుగు" వారిగా స్దిర పడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనుమడు [[ఏనుగు లక్ష్మణ కవి]]. ఈ వంశము కవుల వంశముగనే కనబడుచున్నది. శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి 'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి,లక్ష్మణకవి గారి సమ కాలికుడు.లక్ష్మణ కవిగారు,[[భర్తృహరి]] సంస్కృతంలో రచించిన [[సుభాషిత త్రిశతి]] తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీద అనువాదం చేసినాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. [[ఏనుగు లక్ష్మణ కవి]] 2. [[పుష్పగిరి తిమ్మన]] 3. [[ఏలకూచి బాలసరస్వతి]]. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.
ఈ సుభాషిత రత్నావళిని అతి మనోహరముగ, యథామూలముగ, ప్రౌఢముగ, సందర్భసముచిత శైలిలో కవి హృదయమును గ్రహించి రచియించె ననుట పెద్దల యభిప్రాయము. కాని దీని యెడల లోటుపాటులు కలవు. పద్యములు రసవంతముగ నుండుటకు వానిని పండితులును పామరులును గూడ పఠించు చుండుటయే సాక్ష్యము.
Line 45 ⟶ 44:
నీతి శతకములోని ఒక పద్యం.
తివిరి యిసుమంబు తైలంబు దీయవచ్చు<
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు<
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు<
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.<
<
<
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు <
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య <
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం <
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. <
<
<
ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స <
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే <
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్ <
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్.
==లక్ష్మణ కవి గారి యితర రచనలు==
Line 75 ⟶ 74:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
|