త్రేతాయుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
#[[ద్వాపరయుగము]]
#[[కలియుగము]]
నాలుగు యుగాలలో రెండవది '''త్రేతా యుగము'''. ఈ యుగములో భగవంతుడు [[శ్రీరాముడు|శ్రీ రామ చంద్రుడైచంద్రుడు]] గా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసినాడు. ఈ యుగము పరిణామముపరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
<!--నాలుగు యుగాలలో రెండవది త్రేతాయుగం. ఈ యుగ పరిమితి 1,728,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలోనే శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి రావణసంహారం ద్వారా లోకకళ్యాణం చేసాడు. (యుగపరిమితి నిర్ధారించుకోవాలి)-->
 
"https://te.wikipedia.org/wiki/త్రేతాయుగం" నుండి వెలికితీశారు