కొసరాజు రామయ్య చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
విద్యాదాతగా . రాజకీయవేత్తగా .. సంఘసేవకులుగా .. మచ్చలేని మహామనిషిగా పేరుపొందిన కొసరాజు రామయ్యచౌదరి ప్రజాహృద యాలలో సుస్థిర స్థానాన్ని పొందారు.<ref>http://epaper.andhrajyothy.com/c/11870278</ref>
 
తెనాలికి[[తెనాలి]]కి సమీపంలోని తురుమెళ్ల లో కొసరాజు రామయ్యచౌదరి 1886 జన్మించారు. తెనాలి తాలూకా బోర్డు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు వ్యవ హరించారు. [[గుంటూరు]] జిల్లా బోర్డు సభ్యులుగా వ్యవ హరించిన రామయ్యచౌదరికి బ్రిటీష్ ప్రభుత్వం రావుబ హదూర్ బిరుదును ప్రదానం చేసింది. విద్యాభివృద్ధికి కృషి చేసిన కొసరాజు అనేక పాఠశాలలో వసతి గృహా లను ఏర్పాటు చేసిన ఆధ్యునిగా గుర్తింపు పొందారు. నాటి రాజకీయ ప్రముఖులు [[బొబ్బిలి రాజా]], ముని స్వామినాయుడు వంటివారితోపాటు గుంటూరు జిల్లాక
లెక్టర్, మద్రాసు గవర్నర్ జనరల్గా పని చేసిన టీజీ రూథర్ఫర్డ్కు అత్యంత సన్నిహితులు. -E రాష్రంలోనే మొదటిసారిగా తురుమెళ్లలో పాఠశాలను ఏర్పాటు చేసి ఆదర ప్రాయంగా నిలిచారు. కలూరి చంద్రమౌళి, [[యలవర్తి నాయుడమ్మ]] ఎల్. బుల్లయ్య, ఆవుల సాంబశివరావు, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు కె.వెంకయ్య బుచ్చిరామయ్య వంటి మహనీయులందరూ తురుమెళ్ల పాఠశా లలో విద్యాభ్యాసం చేసిన వారే. [[నిజాంపట్నం]] పంట కాలువపై తురుమెళ్ల పెదపూడి వంతెనల నిర్మాణానికి కృషి చేసి ప్రయాణ సౌకర్యాలను గణనీ యంగా మెరుగుపరిచారు. తురుమెళ్ల పాఠశాలలో హాస్టల్ నిర్మాణాన్ని చేసి పరిసర గ్రామాల విద్యారులకు సౌకర్యాలను కలిగించారు. చిలుమూరు శ్రీరా మ రూరల్ కళాశాలలో 1950లో నెహ్రూ వసతిగృహాన్ని ఏర్పాటు చేయడంలో రామయ్య కృషి చిరస్మరణీయం. 1945లో రామయ్య అస్తమించారు.