ఈ.ఎస్.ఎల్.నరసింహన్: కూర్పుల మధ్య తేడాలు

202.53.92.122 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1948900 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బొద్దు పాఠ్యం'''{{Infobox_Indian_politician
| name = ఈ.ఎస్.ఎల్.నరసింహన్
| image =E. S. L. Narasimhan and Narendra Modi.jpg
పంక్తి 30:
}}
 
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (Ekkaduఏక్కాడు Srinivasanశ్రీనివాసన్ Lakshmiలక్ష్మీ Narasimhanనరసింహన్) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశాడు.
1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి చేరాడుమారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేసాడు. ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు భాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి 22, 2010న పూర్తి భాధ్యతలు స్వీకరించాడు.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు]]
"https://te.wikipedia.org/wiki/ఈ.ఎస్.ఎల్.నరసింహన్" నుండి వెలికితీశారు