రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: యుద్ద → యుద్ధ (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, చినాడు → చాడు (3) using AWB
పంక్తి 2:
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''ఆరవీటి రామరాయలు''' (జ.[[1484]]<ref name=eaton>[http://books.google.com/books?id=DNNgdBWoYKoC&pg=PA87&dq=rama+raya#v=onepage&q=rama%20raya&f=false A Social History of the Deccan, 1300-1761: Eight Indian Lives, Volume 1 By Richard M. Eaton]</ref> - మ.[[1565]]) (''Rama Raya'') [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడుపోషించాడు. విజయనగర రాజ వంశములలో నాలుగవది, చివరిదీ ఐన అరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు ([[కన్నడము]]లో ''అళియ'' అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు.
 
==తొలిదశ==
పంక్తి 22:
*[[1549]]లో అహ్మద్‌నగర్‌ సుల్తాన్ కు సహకరించి బిజాపూర్, బీదర్ సుల్తానుల నుండి కళ్యాణి కోటను సాధించి పెట్టాడు.
*[[1557]]లో బిజాపూర్, బీదర్ సుల్తానుల వైపు న ఉండి అహ్మద్ నగర్, గోలకొండ సుల్తానులతో తలపడ్డాడు.
*[[గోల్కొండ]] నవాబు అయిన [[జంషీద్ కులీ కుతుబ్ షా]] చివరి తమ్ముడు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]కి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చినాడుఇచ్చాడు.
*[[1551]] లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి [[రాయచూరు]], [[ముద్గల్లు]], కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
*[[1553]]లో ఏడు లక్షల ధనమును స్వీకరించి [[బీజాపూరు]] సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన [[హుసేన్ నిజాం షా]] నుండి కాపాడినాడు.
పంక్తి 29:
==తళ్ళికోట యుద్ధము==
{{seemain|తళ్ళికోట యుద్ధము}}
సుల్తాల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. వారి మధ్య తగవులు తగ్గాయి. [[1564]] [[డిసెంబర్ 25]] న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్ధమునకు సిద్దమయినారు. [[1565]] [[జనవరి 23]] న జరిగిన తళ్ళికోట యుద్ధములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించినాడుమరణించాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం యుద్ధ శిబిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు. విజయనగరము సర్వనాశనము చేయబడింది. నగర విధ్వంసమునకు ఐదు నెలలు పట్టింది. ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు తరలివెళ్ళారు.
==అరవీడు వంశము==
యుద్ధానంతరము రామరాయలు తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలతో బాటు ధనసంపత్తిని తీసుకొని పెనుగొండకు తరలిపోతాడు. అచటి నుండి రాజ్యమ్ము చక్కదిద్దు ప్రయత్నాలు చేస్తాడు. చాల సంవత్సరములు రాజ్యము చేసి, రాజ్యానికి గౌరవప్రపత్తులు సంపాదించిన కారణముగా రామరాయలు, అతని వారసులు చారిత్రలకులచే అరవీటి వంశస్థులుగా పరిగణింపబడ్డారు. ఆరవీటి వంశస్తులు నాయకరాజులు.{{fact}} గ్రామాధిపతి ,రక్షకుడు, మహాతలవరుడు ప్రధాన న్యాయాధికారి అని అర్థములు.(ఖండవల్లి లక్ష్మీనిరంజనం, బాలెందు రాజశేఖరం- ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర. పెనుగొండను పరిపాలించినది నాయకురాజులు {{fact}} వీరు ధైర్యవంతులు, నిజాయతీ పరులు, దేశభక్తి పరాయణులు.(శ్రీ తిరుమల రామచంద్ర-హంపి నుండి హరప్పా దాకా). విజయనగర ప్రాభవము మసకబారింది. మధుర, మైసూరు, కేలడి నాయకులు స్వతంత్రులయ్యారు. పలుచోట్ల ముస్లిమ్ సేనాధిపతులు చిన్న చిన్న ప్రాంతాలకు అధిపతులై బహమనీలకు, పిదప మొఘలులకు విధేయులుగా వ్యవహరించారు.
 
==యుద్ధానంతర చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు