మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), చినారు → చారు (7) using AWB
పంక్తి 102:
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 109:
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అదికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మే నెల 14వ తేదీనుండి 21వ తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 18వ తేదీ సోమవారంనాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారుస్వీకరించారు. [5]
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో రాజగోపుర మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మే-31వ తేదీ, ఆదివారంనాడు నిర్వహిoచినారునిర్వహిoచారు. ఉదయం పది గంటలకు, పూర్ణాహుతి, రాత్రికి, శ్రీ సీతారామస్వామివారల శాంతికళ్యాణ వేడుకలను నిర్వహించినారునిర్వహించారు. [7]
#ఈ ఆలయానికి 83.79 ఎకరాల మాన్యం భూమి ఉన్నది, మరియు 16.25 ఎకరాల ఊరచెరువు గూడా ఉన్నది. [3]&[6]
#ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2016,మే-18 నుండి 25 వరకు వైభవంగా నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించెదరు. [8]
పంక్తి 117:
ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]&[6]
===శ్రీ పల్నాటి వీర్లంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణమాసం, శనివారం నాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారుప్రతిష్ఠించారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు