దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

చి 117.213.157.97 (చర్చ) చేసిన మార్పులను 61.3.99.142 యొక్క చివరి కూర్పు వరకు తిప...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7), చినారు → చారు (10), ఉన్నవి. → ఉన్నాయి. using AWB
పంక్తి 103:
===ఎ.పి.ఆర్.జె.సి===
===సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల/పాఠశాల===
ఇటీవల కృష్ణా జిల్లాలోని కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న ఎన్.విజయకుమారి 40 కె.జి.ల విభాగంలోనూ, 10వ తరగతి చదువుచున్న వై.కవిత 43 కె.జి.ల విభాగంలోనూ ప్రథమ బహుమతి సాధించి, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. ఈ పాఠశాలకే చెందిన 10వ తరగతి చదువుచున్న మరియొక విద్యార్ధిని, వి.కెజియా, ఈ పోటీలలో 65 కె.జి.ల విభాగంలో ద్వితీయస్థానం పొందినది. [11]
 
ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్ధినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం నెల్లూరులోని శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుచున్న వీరు, 2016,ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. [14]
 
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్ధులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉన్నది. ప్రస్తుతం 300 మంది విద్యార్ధులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నవిఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్ధులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులకు సాంస్కృతిక కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్ధుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతి పూనారు. ఈ పాఠశాలలో 2014, జులై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్ధుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని(Mineral Water Plant) ప్రారంభించినారుప్రారంభించారు. [2] & [6]
===మెహర్ బాబా పాఠశాల===
ఈ పాఠశాల రజతోత్సవ వేడుకలు 2015,ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. [7]
===పి.టి.జి.పాఠశాల===
 
పంక్తి 124:
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
#నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నాగార్జునకొండ సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి కొండపై వెలసిన స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్ధనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించినారుకేటాయించారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించినారుస్థాపించారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015,నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారునిర్వహించారు. [12]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక టి.జంక్షను వద్ద ఉన్నది. [6]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో, 2014,డిసెంబరు-5వ తేదీనాడు, శ్రీ కాశినాయన విగ్రహ ప్రతిష్ట నిర్వహించెదరు, ఈ సందర్భంగా అక్కడ 5,6 తేదీలలో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- ఈ ఆలయం "అనుపు" లో ఉన్నది.
#శ్రీ సాయి ప్రేమమందిరం:- ఇక్కడ శ్రీ షిర్డీ ఆయిబాబా 20వ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,జూన్-7వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. ఉదయం కాగడా హారతి, స్వామివారికిమంగళస్నానం, సామూహిక రథోత్సవం, స్వామివారికి పల్లకీ ఊరేగింపు, మద్యాహ్నం ఒక వేయిమంది భక్తులకు అన్నదానం నిర్వహించినారునిర్వహించారు. [8]
#శ్రీ తంబిత మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నిర్మాణానికి, 2015,డిసెంబరు-7వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించినారునిర్వహించారు. [13]
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
#చాకలిగట్టు:- నాగార్జునకొండకు సమీపంలో ఉన్న చాకలిగట్టుపై, 25 కృష్ణజింకలను అటవీశాఖ సంరక్షణలో పెంచుచున్నారు. చాకలిగట్టుపై విద్యుత్తు కాంతులను ఏర్పాటుచేసి, దీనిని ఒక పర్యాటకప్రాంతంగా అభివృద్ధిచేయడానికై ప్రబుత్వం సన్నాహాలు చేయుచున్నది. [14]
పంక్తి 142:
;జనాభా (2011) - మొత్తం 8,393 - పురుషుల సంఖ్య 4,597 - స్త్రీల సంఖ్య 3,796 - గృహాల సంఖ్య 1,763
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,124.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,334, స్త్రీల సంఖ్య 3,790, గ్రామంలో నివాస గృహాలు 1,643 ఉన్నాయి.
 
==మూలాలు==
పంక్తి 156:
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-8; 4వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగష్టు-26; 4వపేజీ.
[10] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-8; 4వపేజీ.
[11] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-23; 3వపేజీ.
[12] ఈనాడు గుంటూరు రూరల్; 2015,నవంబరు-25; 5వపేజీ.
[13] ఈనాడు గుంటూరు రూరల్; 2015,డిసెంబరు-8; 5వపేజీ.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు