హిమాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. [[1971]], జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించినది.
 
రాష్ట్ర రాజధాని [[షిమ్లా]]. [[ధర్మశాల]], [[కాంగ్ర]], [[మండి]], [[కుల్లు]], [[చంబా]], [[డల్‌హౌసీ]] మరియు [[మనాలీ]] ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన [[హిమాలయాలు]], దక్షిణాన [[శివాలిక్ పర్వతాలు|శివాలిక్]] పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి [[ఘగ్గర్ నది]] జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు [[సట్లెజ్ నది|సట్లెజ్]] (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు [[బియాస్ నది]]. సట్లెజ్ నది మీద కంద్రౌర్, [[బిలాస్‌పూర్]] వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.
 
== జిల్లాలు ==
"https://te.wikipedia.org/wiki/హిమాచల్_ప్రదేశ్" నుండి వెలికితీశారు