సర్వేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7424797 (translate me) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB |
||
పంక్తి 1:
'''సర్వేశ్వర శతకము''' ఆంధ్ర సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన తెలుగు భక్తి [[శతకము]]. దీనిని నిరంతర శివసేవా నిరతుడూ, పండితకవీ, మహాజ్ఞానీ అయిన [[యథావాక్కుల అన్నమయ్య]] అనే శివకవిచే క్రీ.శ. 1242 లో రచించినట్లు తెలుస్తున్నది. ఈ [[శైవము|శైవ]] శతకం "సర్వేశ్వరా !" అనే మకుటంతో రచించబడినది. ఇందులో విభిన్న భావసమన్వితాలైన 139 [[పద్యాలు]]
ఈ మహాకవి ఈ కృతిని [[దూదికొండ]] అనే గ్రామంలో సోమేశ్వరుని అనుగ్రహంతో రచించినట్లు ఈ శతకంలో పేర్కొన్నాడు.
పంక్తి 5:
==శతక ప్రారంభం==
నాటి గ్రంథ రచనా నియమములను అనుసరించి, ఇష్టదేవతా [[ప్రార్థన]] చేసిన పిమ్మట ఈ శతక రచన ఇలా ప్రారంభించెను:
శ్రీకంఠున్ బరమేశు నవ్యయు నిజ శ్రీపాద దివ్య ప్రభా
Line 17 ⟶ 16:
== కవి శివభక్తి==
పరమేశ్వరుని మీదగల సద్భక్తి భక్తుని ఎలా రక్షిస్తూ ఉంటుందో కవి ఇలా వివరించాడు:
పెంపందల్లి యగున్ రుజాపటల దుప్పీడావిధి క్షోభ వా
Line 26 ⟶ 24:
సంపద్వృద్ధి యొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా !
శైవుడైన ప్రతి వ్యక్తినీ సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించడమనేది శైవ సాంప్రదాయం. దీనిని అన్నమయ్య ఇలా తెలిపాడు:
▲ఎచ్చో నీ పదభక్తుండుండు మది నింపెక్కం ప్రయత్నంబుతో
నచ్చో నీ వనిశంబునుండుదు త్వదీయధ్యాన చిన్మూర్తులై
Line 38 ⟶ 34:
యచ్చోదీర్థము లెల్లనుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా !
పరమేశ్వరుని తాండవ నృత్య వైశిష్ట్యాన్ని కవి ఈ విధంగా వర్ణించాడు:
కరఢక్కారవవాద్య మింపాదవ, గంగాతుంగ రంగత్తరం
Line 50 ⟶ 44:
బిరవై యుండగ, నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా !
సంతోషం, విచారం, భయం, వ్యాధి, భావోద్వేగ సమయములందు తన మనసులో నివశించమని శివుని వేడుకొనే విధానము:
ఆనందంబును బొందునప్పుడును, సత్యాశ్చర్యకార్యార్థ భా
Line 62 ⟶ 54:
ధ్యానంబందు దయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా !
పరమశివుని పంచముఖాల నుండి ఉత్పన్నమైన [[శివ పంచాక్షరీ మత్రం]] నుండి [[పంచభూతాలు|పంచభూతాల]] ద్వారా ఈ ప్రపంచమంతా ఆవిర్భవించినదన్న కవి:
భవదీయానన పంచకంబు వలనం బంచాక్షరీ మంత్రము
ద్భవమై, తత్పదవర్ణ పద్ధతుల శుంభత్పంచ భూతంబులు
ద్భవనంబై, యఖిలంబు బుట్టెను లసత్పంచాక్షరీ మంత్ర మీ
Line 77 ⟶ 67:
==పరిసమాప్తి==
ఈ సత్కృతిని కవి శ్రీ మల్లికేశ్వర స్వామికి అంకిత మొనర్చెను.
ధాత్రిన్ భక్తజనానురంజకముగా దత్త్వప్రకాశంబుగా
Line 86 ⟶ 75:
స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా !
{{శతకములు}}
|