వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), ప్రధమ → ప్రథమ, కలవు. → ఉన్నాయి. (2) using AWB |
||
పంక్తి 38:
:* రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
* రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857)
** ఇతర సభ్యులు :
* వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర (1922)
Line 50 ⟶ 48:
==వెంకటగిరి జాతర==
[[దస్త్రం:Justice Party 1920s.jpg|కుడి|thumb|250px| 1920లో జస్టిస్ పార్టీ
కలిమిలి నామదేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకం 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతుగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.
వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉన్నది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులు కీశకం 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే జాతర ఇక్కడ చేస్తున్నారు. వెంకటగిరి సంస్ధానాదీశులలో 33తరాల వారు పోలేరమ్మ జాతరను జరిపించడం విశేషం. 1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది.
పోలేరమ్మ జాతరపై తొలి పుస్తకం:
వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్రపై
==మండలంలోని పట్టణాలు==
Line 63 ⟶ 61:
==రవాణా==
*వెంకటగిరికి అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నైలో వున్నది. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం కూడా అంతర్జాతీయ సేవలను ప్రారంబించింది.
* వెంకటగిరిలో రెండు బస్టాండ్లు వున్నవి. ఇక్కడి నుంచి తిరుపతి
* ఇక్కడ రైల్వేస్టేషను వున్నది. ఇది గూడూరు శ్రీకాళహస్తి మార్గ మధ్యలో వస్తుంది. దగ్గరలోని పెద్ద జంక్షన్ గూడూరు మరియు రేణిగుంట. పెద్ద స్టేషన్లు నెల్లూరు మరియు తిరుపతి.
Line 71 ⟶ 69:
* [[అక్కమాంబాపురం]] ([[నిర్జన గ్రామము]]
* [[అళివేలు మంగాపురం]] ([[నిర్జన గ్రామము]])
*[[
* [[అమ్మపాలెం (వెంకటగిరి)|అమ్మపాలెం]]
* [[అమ్మవారిపేట (వెంకటగిరి)|అమ్మవారిపేట]]
|