శంఖం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దృక్కోణాన్ని సరి చేసాను. మూలాలు కావాలి. భాష సవరణలు
పంక్తి 41:
"శంఖము" అనే పదాన్ని ఇంగ్లీషు మాట్లాడే దేశాలలో విస్తృతంగా చాలా రకాల సర్పిలాకారంగా, రెండు వైపులా మొనదేలి ఉండే పెద్ద కర్పరాలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో కిరీటపు శంఖాలైన మెలాంగినా జాతులు, గుర్రపు శంఖాలైన (Pleuroploca gigantea) మరియు పవిత్రమైన శంఖాలు (Turbinella pyrum) కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైన శంఖాలు కావు.
 
నిజమైన శంఖాలు సముద్రంలో నివసించే[[ గాస్ట్రోపోడా]] తరగతికి చెందిన [[స్ట్రాంబిడే]] (Strombidae) కుటుంబంలోని [[స్ట్రాంబస్]] (Strombus) ప్రజాతికి చెందిన జీవులు. ఇవి చాలా చిన్నవాటినుండి చాలా పెద్దవాటి వరకు వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిలో చాలా జాతులు వాణిజ్యపరంగా ఆహార పదార్ధాలుగా ముఖ్యమైనవి. ''Strombus gigas'' శంఖువుల నుండి ఖరీదైన [[ముత్యాలు]] తయారౌతాయి. సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.
సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.
 
''Strombus gigas'' [[UNEP]] యొక్క [[అంతరించిపోయిన జాతులు]] జాబితాలో చేర్చబడ్డాయి. వీటి వ్యాపారం అంతర్జాతీయంగా నియంత్రించబడినది.<ref>[http://www.cites.org/eng/app/appendices.shtml]</ref>
==చెవి దగ్గర శంఖం పెట్టుకుంటే ఓ విధమైన శబ్దం ఎందుకు వస్తుంది ==
శంఖంలో సర్పిలాకారంలో బోలు ప్రాంతం ఉంటుంది. ఇది పోనుపోను సైజు తగ్గిపోతున్నట్టు ఉంటుంది. ఇటువంటి సాధానాన్నిసాధనాన్ని గాలి వీచే దిశకు ఓ పద్ధతిప్రత్యేక ప్రకారంకోణంలో పట్టుకుంటే గాలులు సర్పిలాకార గొట్టంలోకి ప్రవేశించి తిరిగి పరావర్తనం చెందే క్రమంలో గింగిర్లు తిరుగుతాయి. గాలిలో కదిలే కంపనాలే శబ్దాలు. ఈ కంపనాలు సెకనుకు 20నుంచి 20వేల మధ్యలో ఉంటే ఆ కంపనాలను మనిషి చెవి వినగలదు. అందుకే 20 నుంచి 20000 వరకు సెకనుకు ఉండే శబ్దం కంపనాలకు మానవ శబ్దగ్రహణ అవధి అంటారు. శంఖంలో కలిగే గాలి కంపనాలు ఈ అవధిలోకిఅవధిలో సంభవిస్తే మనకు శంఖంలో శబ్దాలు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా జరగాలంటే శంఖానికి సంబంధించి కొన్ని భౌతిక నియంత్రణలు, గాలికి చెందిన కొన్ని నియంత్రణలు అవసరం. శంఖంలో డొల్ల భాగం ఉండాలి. ఒక ప్రత్యేక భంగిమలోనే శంఖాన్ని పట్టుకోవాలి. గాలిలో కదలికలు ఉండాలి. అవి తగు మోతాదులో ఉండాలి. గాలిలో ఏమాత్రం కదలికలులేని స్థితి ఉంటే శబ్దాలు ఏవీ రావు. అలాగని మరీ విపరీతంగా ఉన్నా మనం వినగలిగిన అవధిలో శబ్దాలు ఏర్పడవు. శంఖమే కాదు ఖాళీగా ఉండే చెంబు, గుండ్రటి వంట పాత్ర కూడా వీచే గాలిలో పట్టుకుంటే శబ్దాల్ని ఇస్తాయి. ఇందుకు కారణం కూడా ఖాళీ ప్రాంతాల్లో స్థిర తరంగాలు ఏర్పడ్డమే.
==మానవులకు ఉపయోగాలు==
[[Image:Conch drawing.jpg|thumb|కుడి|200px|A drawing of the shell of ''Strombus alatus'']]
Line 76 ⟶ 75:
ధారాయాం సర్వతీర్థ మావాహయామి</blockquote>
 
శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలుఅరిష్టాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదుఉంది. మందిరాలలోనూమందిరాలలోను, శుభకార్యాలలోనూ దీని ధ్వని పవిత్రతను, శోభను పెంచుతుందిపెంచుతుందని హిందువుల నమ్మకం. దీని పుట్టుక సముద్ర మధనంలోమథనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలోమథనంలో వచ్చిన పదనాలుగుపదునాలుగు రత్నాలలో శంఖం ఒకటి. [[విష్ణు పురాణం]] ప్రకారం [[లక్ష్మి]] సముద్రతనయ అయివున్నది. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలుపూజల వల్ల వాళ్లకుఅభివృద్ధికలుగుతుందని ఎంతో అభివృద్ధికల్గేదివిశ్వసిస్తారు. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలోగృహకృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువుఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి.
 
శంఖం ఎలా పుట్టిందనడానికి బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ చెప్తారు. పూర్వ కాలంలో శంఖచూడుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణకవచాన్ని పొందాడు. దానితో ఆ రాక్షసుడు విర్రవీగుతూ స్వర్గంపై దండెత్తి వచ్చాడు. దాంతో స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. దానితో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసీ తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని కథనము.
===శంఖాల రకాలు===
శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు3 ముఖ్యంగా 3రకాలుగ రకాలువర్గీకరిస్తారు: 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు.
===శంఖాల పేర్లు===
శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవిఉన్నాయి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం,
 
మహాభారతంలోని వివిధ యోధుల శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి:
భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు.
 
శ్రీకృష్ణుడు - పాంచజన్యం
 
అర్జునుడు - దేవదత్తం,
 
భీముడు - పౌంఢ్రకం
 
యుధిష్ఠిరుడు - అనంత విజయ
 
నకులుడు - సుఘోష
 
సహదేవుడు - మణిపుష్పక
 
కాశీరాజు - శిఖండి
 
దృష్టద్యుమ్నుడు, విరాటుడు - స్వాతిక
===ఉపయోగాలు===
శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందుపూజలో ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలోకర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకుగణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయివాస్తుదోషాలు పోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారుస్థాపిస్తున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరినా సహోదరి అని చెప్పిన సందర్భాలు కలవుఉన్నాయి. దేవి యొక్క పాదాలుపాదాల వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలిస్థాపించాలి. గణసుగణేశ శంకాలలోశంఖాలలో నీరు నింపి, గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి,అంగవైకల్యంతో కుంటి,కూడిన మూగసంతానం మొదలైనకలగదని సంతానంకొందరు కలగదునమ్ముతారు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖశంఖాల మాలలను ధరించిధరిస్తారు కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు. శాస్త్రవేత్తలుశాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు

{{ఆధారం}}

. శంఖ బస్మముభస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవినయమౌతున్నాయి. ఋషి శృంగుడుఋష్యశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలుశంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి.కలుగుతాయని, శంఖము పాపనాశినిపాపనాశని ప్రతిఅని ఇంటిలోనుకొందరి శంఖమువిశ్వాసం. వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.
 
===కొన్ని శంఖాల వివరణ===
దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలోదక్షిణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం. ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగాఎక్కువగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవిదొరుకుతాయి.
 
<big>సముద్ర తనయాయ విద్మహే</big>
 
<big>శంఖరాజాయ ధీమహీ</big>
 
<big>తన్నో శంఖ ప్రచోదయాత్‌</big>
<big>సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌</big>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శంఖం" నుండి వెలికితీశారు