ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (7), లో → లో , గా → గా (2) using AWB |
||
పంక్తి 1:
సెకండరీ (ఉన్నత పాఠశాల) విద్య తరువాత మొదటి మెట్టు '''ఇంటర్మీడియట్ విద్య''' . ఇది రెండు [[సంవత్సరాలు]] వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్ధులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. [[ఆంధ్ర ప్రదేశ్]]
ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో సాంప్రదాయక కోర్సులు, ఇంజనీరింగ్, వ్యవసాయం,హోమ్ సైన్స్, హెల్త్ మరియు పారామెడికల్, బిజినెస్ మరియు కామర్స్
== కళాశాలల గణాంలు==
{| class="wikitable"
పంక్తి 45:
===సీనియర్ ఇంటర్ మార్చి 2012 ఫలితాలు ===
పరీక్షలకు జనరల్ (రెగ్యులర్)లో 7,56,459 మంది విద్యార్థులు హాజరుకాగా4,41,966 (58.43%)మంది ఉత్తీర్ణులయ్యారు.<ref>[ఆంధ్రజ్యోతి 25 ఏప్రిల్ 2012 లో వార్త]</ref> మార్కు ల ఆధారంగా జనరల్ (రెగ్యులర్)లో 2,04,263 (46.22%) మంది 'ఎ' గ్రేడ్ (75%, అంతకన్నా ఎక్కువ) సాధించారు. 1,40,126 (31.71%) మంది 'బి' గ్రేడ్ (60-75%), 69,307 మంది (15.68%) 'సి' గ్రేడ్ (50-60%), 28,270 (6.40%) మంది 'డి' గ్రేడ్ (35-50%) పొందారు. మొత్తంగా 58.43 శాతం ఉత్తీర్ణత బాలికల్లో 61,25%, బాలురలో 55.94%
; వృత్తిపర కోర్సు
వృత్తి విద్య కోర్సు ఫలితాల పరిశీలించినట్లయితే రెగ్యులర్ కేటగిరీలో 53.64% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64,581మంది పరీక్షకు హాజరుకాగా, 34,644 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సులో బాలికల్లో 58.02% ఉత్తీర్ణులు కాగా, బాలుర ఉత్తీర్ణత 49.67%
===2011 ఇంటర్ ద్వితీయ===
2011 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 7 6 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 49 శాతంతో నల్లగొండ జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 66.39 శాతం మంది, బాలురలో 60.61శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. .
పంక్తి 59:
===2010 ఇంటర్ ద్వితీయ===
2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 53 శాతంతో అనంతపురం జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 67 శాతం మంది, బాలురలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతానికి పైగా మార్కులతో 1,82,408 మంది (40.51%) 'ఏ' గ్రేడ్ సాధించారు.
పంక్తి 78:
===2009===
2009 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో మొత్తం 6
<br />
2009 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొత్తం 8,22,092 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 3,74,174 మంది విద్యార్థులు అనగా 46.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఇంటర్ తొలి సంవత్సరపు ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. ఇందులో భాగంగా, 49.79 శాతం ఉత్తీర్ణతను బాలికలు నమోదు చేసుకోగా, బాలురు 44.11 శాతం సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహబూబ్ నగర్ అత్యల్పంగా 29 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుంది.
|