ఇది 1980లో విడుదలైన ఒక తెలుగు కథను కథ ను సాంఘీకరించి తీసినట్లుగానే, బాపు రమణ ద్వయం,రావణుని చే సీతాపహరణాన్ని, సీతా రామ వియోగాన్ని, సాంఘికరూపంలో ఈ చిత్రంలో చూపారు. రావు గోపాలరావు రావణాసురుడు, మురళీమోహన్ రాముడు, శారద సీత, శ్రీధర్ ఆంజనేయుడు గాఆంజనేయుడుగా కనిస్తారు. కథకథకు కు వస్తె రావుగోపాల రావు ఒక అటవీప్రాంతంలో భూస్వామిగా ఉండి, స్త్రీల బలత్కరిస్తూ, తన కిందివారికి జీవితభీమా చేయిస్తూ వారిని పులిరూపంలో హతమారుస్తూ భీమాసొమ్ము కాజేస్తుంటాడు. మురళీ మోహన్ భీమా కంపెనీ తరఫును వస్తాడు. అతని భార్య శారద. రావుగోపాలరావు ఆమె చూసి మోహించి బంధిస్తాడు. శ్రిధర్ ఆంజనేయుడిలా వారిని కలుపుతాడు."నల్లానల్లని కళ్ళు, నమోనమో హనుమంతా' మొదలైన పాటలున్నాయి.