"విక్టోరియా 203" హిందీ సినిమా ఆధారం గాఆధారంగా నిర్మించబడ్డ చిత్రం. హీరో హీరోయిన్లు శోభన్, లక్ష్మి ఐనా చిత్రానికి ప్రధానాకర్షణ ఎస్.వి.రంగారావు, నాగభూషణం ధరించిన దొంగల పాత్రలే. వీరిపై రెండు పాటలు చిత్రీకరింపబడ్డాయి (చంటిబాబు ఓ బుజ్జి బాబు, గురుదేవ మహదేవ). హిందీ లోహిందీలో ఈ పాత్రల్ని అశోక్ కుమార్, ప్రాణ్ లు పోషించారు. ఒక గుర్రపుబండిలో దాచబడ్డ వజ్రాలకు సంబంధించి కథ. (బొంబాయి (ముంబయ్) లో గుర్రపు బళ్ళను విక్టోరియా లని పిలుస్తారు.) [[వి.రామకృష్ణ]] నేపధ్యగానం తోనేపథ్యగానంతో కొన్ని హిట్ గీతాలున్నాయి.