ఎండ్లూరి సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, , → , (11), , → , (8), ( → (, లో → లో (4) using AWB
పంక్తి 37:
}}
 
'''ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌''' (Yendluri Sudhakar) జనవరి 21, 1959 న నిజామాబాద్ లోని పాముల బస్తి లోబస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు .
==బాల్యం==
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ [[జనవరి]] 21, 1959 లో [[నిజామాబాద్]] లోని పాముల బస్తి లోబస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు . ఎండ్లూరి దేవయ్య , శాంతాబాయి లకు ప్రధమప్రథమ సంతానం . వీరికి ఇద్దరు తమ్ముళ్ళు , ఇద్దరు చెల్లెళ్ళు .
 
==విద్యాభ్యాసం==
[[హైదరాబాద్]] వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది . నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య , [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం .ఏ . ఎం.ఫిల్ ,
పిహెచ్ .డి [[పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]] లోను చేసారు .
 
పంక్తి 51:
!పుస్తకం !! ప్రక్రియ !! ప్రచురణ !!సంవత్సరం
|-
|వర్తమానం ||కవితలు ||మానస ప్రచురణలు || జూలై 1992, జనవరి 1995
|-
| జాషువా కథ || ఎం.ఫిల్ పరిశోధన || మానస ప్రచురణలు ||జూలై 1992
పంక్తి 57:
| కొత్త గబ్బిలం || దళిత దీర్ఘ కావ్యం || మానస, మనోజ్ఞ ప్రచురణలు || సెప్టంబర్ 1998, సెప్టెంబర్ 2011
|-
| వర్గీకరణీయం || దళిత దీర్ఘ కావ్యం || మానస, మనోజ్ఞ ప్రచురణలు || బ్లాక్ డే, డిసెంబర్ 2004 , గుడ్ ఫ్రైడే మార్చ్ 2005
|-
| నల్లద్రాక్ష పందిరి (DARKY) || ఉభయ భాషా కవిత్వం || జె .జె ప్రచురణలు || జూన్ 2002
|-
| "ఆటా "జనికాంచె... || అమెరికా యాత్రా కవితలు || మానస, మనోజ్ఞ ప్రచురణలు || జూన్ 2006
|-
| గోసంగి || దళిత దీర్ఘ కావ్యం ||అంబేద్కర్ సాహితీ విభాగం, బొబ్బిలి, విజయనగరం జిల్లా||మే 2011
|-
|జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం || పిహెచ్. డి సిద్ధాంత గ్రంథం 1993 || మానస, మనోజ్ఞ ప్రచురణలు || ఏప్రిల్ 2007
పంక్తి 73:
| పుష్కర కవితలు || కవితలు ||మానస, మనోజ్ఞ ప్రచురణలు || 2003
|-
| నవయుగ కవి చక్రవర్తి జాషువా || మోనో గ్రాఫ్ || ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , తెలుగు అకాడమి ||నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, డిసెంబర్ 27, 27, 28 2012
|-
| కథానాయకుడు జాషువా ||జీవిత చరిత్ర|| తెలుగు అకాడమి || 2012
పంక్తి 79:
 
==ఉద్యోగం==
జీవిక కోసం రకరకాల వృత్తులు చేసాక , 1985 నుంచి 1990 వరకు [[సికింద్రాబాద్]] లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాల లోపాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబర్ 6 వ తేది నుంచి నేటి వరకు <ref>[http://teluguuniversity.ac.in/ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]</ref><ref>[https://www.facebook.com/Saahithyapitham సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి]</ref> లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు [[తెలుగు విశ్వ విద్యాలయం]] ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా , అసోసియేట్ ప్రొఫెసర్ గా , ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
2009 , సెప్టెంబరు 5వ తేదీ నుంచి నేటి వరకు [[రాజమండ్రి]] సాహిత్య పీఠానికి ఆచార్యులుగా , డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/ఎండ్లూరి_సుధాకర్" నుండి వెలికితీశారు