ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మొలక స్థాయిని దాటింది మూస తీసివేశాను |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2) using AWB |
||
పంక్తి 36:
}}
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' ([[ఆగష్టు 11]], [[1926]] - [[మార్చి 17]], [[1984]]) [[ఆంధ్రప్రదేశ్]]
== జననం ==
ఈయన [[1926]], [[ఆగష్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]]
ఈయన యూరపులో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
పంక్తి 46:
== మరణం ==
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి [[1984]] [[మార్చి 17]] న
==మూలాలు==
|