కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., లో → లో , కు → కు using AWB
పంక్తి 7:
| tamil =
| marathi =
| bengali =
 
| country = భారత దేశం
పంక్తి 33:
}}
 
ప్రపంచ ప్రసిద్థిగాంచిన ఈ దర్గా [[వరంగల్]] జిల్లాలోని [[ఖాజీపేట రైల్వే స్టేషను]] కు సూమారు 2 కి.మీ.ల దూరంలో ఉంది.
 
==దర్గా చరిత్ర==
[[అఫ్జల్‌ బియబాని]] అనే సూఫీ సంతుడు పేదల పెన్నిధి. ఆయన తన మహిమలచేత ఎందరినో రక్షించాడు. రోగులకు స్వస్థత చేకూర్చాడు. ఆయన మరణానంతరం [[1856]]లో ఆయన సమాధినే ఈ దర్గాగా నిర్మించారు.
 
==మతసామరస్య ప్రతీక==
పంక్తి 42:
 
==దర్గా విశిష్టత==
ఈ దర్గాకు ఓ విశిష్టత వుంది. ప్రపంచంలోని మూడు ప్రముఖ దర్గాల్లో ఇది ఒకటి. మిగతా రెండూ బాగ్దాద్‌, మదీనాలో వున్నాయిఉన్నాయి. ఈ దర్గాకు ఆకుపచ్చరంగు ఉంటుంది. కేవలం ప్రతిష్ఠ కల్గిన వ్యక్తుల దర్గాలకే ఆకుపచ్చ రంగు ఉంటుందట. భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారికి ఈ దర్గాలో స్వస్థత చేకూరుతుందని చాలా మంది భక్తుల నమ్మకం.
 
==ఉర్సు ఉత్సవాలు==
సంవత్సరానికి ఒకసారి ఈ దర్గా లోదర్గాలో జరిగే [[ఉర్సు]] ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి ముస్లిములతో పాటు ఇతర మతస్థులు కూడా వచ్చి సోదరభావంతో కలిసి పాల్గొంటారు.
 
==ఇవీ చూడండి==
పంక్తి 54:
 
== మూలాలు ==
[http://www.prabhanews.com/tradition/article-217038 | కాజీపేట దర్గా విశేషాలు ఆంధ్రప్రభ వెబ్సైట్లో]
 
[[వర్గం:వరంగల్ జిల్లా దర్గాలు]]