గురువును మించిన శిష్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 10:
==కథ==
ధర్మపాల మహారాజు ([[కైకాల సత్యనారాయణ]])కి ఇద్దరు కుమారులు. అతని రాజ్యంపైకి కీర్తిసేనుడు ([[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]]) దండెత్తి రాగా ధర్మపాలుడు భార్యాబిడ్డలతో సహా అడవిలోకి పారిపోతాడు. అడవిలో కాళికా దేవిని ఆరాధించే కాలకేతుడు అనే ఒక మాంత్రికుడి (ధూళిపాల) ఆశ్రమానికి వెళతారు.
రాజదంపతులు అటు వెళ్ళగానే సర్వలక్షణాలు కలిగిన పెద్ద కుమారుడు విజయుడికి అన్ని విద్యలు నేర్పడానికి నిర్ణయించి, చిన్న కుమారుడిని మాత్రం పశువుల కాపరిగా నియమిస్తాడు. ఇది చూసి మాంత్రికుడు శిష్యుడైన అనంతుడు బాధ పడతాడు. విజయుడు పెరిగి పెద్దవాడవుతాడు. అప్పుడు అనంతుడు మాంత్రికుడు కుటిల ఆలోచనను విజయుడికి తెలియజేస్తాడు. అప్పుడు విజయుడు కామరూపంలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిన సంగతి గురించి చెబుతాడు.
|