చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి, ప్రసిద్ది → ప్రసిద్ధి, బ్రహ్మణుడు → బ using AWB |
||
పంక్తి 21:
== బాల్యం ==
కృష్ణ ప్రేమను పంచుటకు
==విద్యాభ్యాసం==
గౌరాంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలూ, పురాణేతిహాసాలూ చదివి మహా పండితుడయ్యాడు. తర్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి, వందలాది విద్యార్థులకు తర్క, వ్యాకరణాలు బోధించాడు. సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు. గౌరాంగుని 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి తన 23వ ఏట గౌరాంగుడు ఒకసారి [[గయ]] వెళ్ళాడు. అక్కడ ఒక విష్ణ్వాలయంలో పూజలు చేస్తుండగా అతని హృదయం భగవంతుని పట్ల అపార భక్తి భావంతో తన్మయుడయిపోయాడు. ఆ స్థితిలో అతడిని చూసిన ఈశ్వరపురి అనే సాధువు అతడు మహాభక్తుడు కాగలడని తలచి కృష్ణమంత్రోపదేశం చేసాడు.
ఆ సమయమున [[నవద్వీప]] ప్రాంతము విద్యాసంస్క్రతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరిరి. నవద్వీపములోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబరి చక్రవర్తి యొక్క తనయయైన శచీదేవిని వివాహము చేసికొనిన తరువాత జగన్నాథముశ్రులు గంగాతటమునందు తమ నివాస మేర్పరుచుకొనిరి. జగన్నాథ మిశ్రుడు తన భార్యయైన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరు పసివయస్సులలోనే మరణించిరి. చివరికి మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వంభరుడను పుత్రుల వలననే పిత్రు ప్రేమను చూపుటకు వారికి అవకాశము కలిగినది. సంతానమున కడపటివాడును, దశమ సంతానము అయిన విశ్వంభరుడే తరువాత నిమాయి పండితుడుగా
== సన్యాస స్వీకారం ==
పంక్తి 34:
== నిర్యాణం ==
చైతన్యుడు [[1534]], [[జూన్ 14]]న తన 48వ ఏట
== బోధనలు ==
పంక్తి 53:
==దివ్య లీలలు==
శ్రీ చైతన్య మహా ప్రభువు తమ దివ్యలీలలను నలుబదిఎనిమిది సంవత్సరముల కాలము ప్రదర్సించిన పిమ్మట '''1455''' శతాబ్దమున పూరి జగన్నాథ
వ్రజభూమిలో (బృందావనము) వ్రజరాజ (నంద మహారాజు) తనయునిగా అవిర్భవించిన శ్రీ కృష్ణ భగవానుడే దేవ దేవుడనియు, తత్కారణమున సర్వులచే పూజనీయుడనియు తెలుపుటయే శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క ముఖ్య ఉపదేశసారము.
శ్రీ కృష్ణ భగవానుని అవగతమొనర్చుకొనుటకు అమలమైన శ్రీ మద్భాగవతమే సరియైనదని ఆయన పలికిరి. అంతియేగాని భగవంతుని ప్రేమను పొందుటయే సర్వ మానవుల జీవిత పరమ లక్ష్యమని ఆయన ఉపదేశించిరి.శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క భక్తులు ముఖ్యముగా శ్రీ బృందావన దాస ఠాకూరు, శ్రీలోచనదాస ఠాకూరు, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, శ్రీ కవికర్ణపూరుడు, శ్రీ ప్రభోధానంద సరస్వతి, శ్రీ రూప గోస్వామి, శ్రీసనాతనగోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, మరియు ఈ మధ్యకాలము నాటి ( దాదాపు 200 సంవత్సరముల పూర్వము ) శ్రీ విశ్వనాథ చక్రవర్తి, శ్రీబలదేవవిద్యాభూషణుడు, శ్రీ శ్యామనందగోస్వామి, శ్రీ నరోత్తమదాస ఠాకూరు, శ్రీభక్తి వినోద ఠాకూరు, చివరికి అస్మద్ గురువర్యులైన శ్రీ భక్తి సిధాంత సరస్వతి ఠాకూరు పలువురు ఇతర ఘన విద్వాంసులు, భక్తులు మహా ప్రభువుల వారి జీవితము మరియు ఉపదేశముల పై విస్రృత రచనలను గాంచిరి.
|