తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా చరిత్ర]]''')
 
1921లో మచిలీపట్నానికి చెందిన [[రఘుపతి వెంకయ్య]], తనకుమారుడు [[ఆర్.ఎస్.ప్రకాష్]] దర్శకత్వం, నటనలో [[భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)|భీష్మ ప్రతిజ్ఞ]] అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ (అలం అరా), తెలుగు (భక్త ప్రహ్లాద), తమిళ (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారధి[[హెచ్.ఎమ్.రెడ్డి]]. [[సురభి నాటక సమాజం]] వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన [[భక్త ప్రహ్లాద]] తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది.
1931నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూ పురోగమిస్తున్నది.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా" నుండి వెలికితీశారు