దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), చెశారు → చేసారు, బారత → భారత, గ్రంధా → గ్రంథా using AWB |
||
పంక్తి 17:
==బాల్యం, విద్యాభ్యాసం==
ఈయన స్వగ్రామం. [[కృష్ణా జిల్లా]]
==పరిశోధనలు==
[[కర్ణాటక]] రాష్ట్రం చేరి, మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరి, ఆయుర్వేద వైద్య
ఆయా ప్రాంతములలోని ప్రకృతివనరులను, మూలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ సమయంలో (1894-95) [[కలరా]]
[[బెంగళూరు]] లోని ధియోసాఫికల్ సొసైటీ వారి ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చాలాకాలం వైద్య సేవలు అందిస్తూ, ప్రత్యక్ష శాస్త్రానుభవాన్ని సంపాదించారు. 1898-99 లో బెంగళూరు నగరాన్ని కూడా గొప్ప భయంకర ప్లేగు వ్యాధి చుట్టుముట్టింది. ప్రజల్లో భయాందోళనలు నెలకొని హాహాకారాలు
==ప్లేగు మందు ఆవిష్కణ==
ప్లేగు, కలరా వ్యాధుల నిరోధానికి ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించుకొని "శతధౌత ఘృతం" "హైమాది పంక్రమ్ (పానకం)" అనే రసాయనాలను సృష్టించి ఔషధ రూపంలో వ్యాధిగ్రస్తులకు అందించారు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు ఒకకూర్చారు.
==ఆయుర్వేదాశ్రమము==
తర్వాత కొద్దికాలానికి చెన్నపట్టణం చేరి, శ్రీకన్యకా పరమేశ్వరి ఆయుర్వేద కాలేజి అండ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా, వైద్యులుగా పనిచేశారు. ఇంగ్లీషు రాకున్నా ఎనిమిది భారతీయ భాషలు మీద సాధికారత సంపాదించుకున్నారు. వైద్యులుగా పనిచేస్తున్న సమయంలోనే గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకొని, మద్రాసులోనే ఆయుర్వేదాశ్రమమును నెలకొల్పారు. మరణించేవరకు అక్కడే ఉన్నారు. మద్రాసు ఆయుర్వేద కాలేజీకి కొంతకాలం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఆయుర్వేదాంగ శల్యతంత్రము<ref>{{cite book|last1=గోపాలాచార్యులు|first1=దీవి|title=ఆయుర్వేదాంగ శల్యతంత్రము|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Ayurvedamga%20Shalyatamtramu&author1=D.Gopala%20Charyulu&subject1=SCIENCE%20OF%20THE%20SURGERY&year=1914%20&language1=telugu&pages=100&barcode=2020120000061&author2=&identifier1=&publisher1=AYURVEDA%20SHRAMAMU&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=VEMANA%20ANDHRA%20BHASHANILAYAMU,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=enter%20name%20of%20the%20copyright%20owner©rightexpirydate1=&format1=%20&url=/data/upload/0000/060}}</ref> అనే గ్రంథం రచించారు.
==రచనలు==
దేశీయ ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం తీసుకు రావాలనే మహదాశయంతో "ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల"
ఆయుర్వేద వైద్య చికిత్సకు దేశస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అపర ధన్వంతరిగా పేరు సంపాదించారు. ఆధునిక కాలంలో ఆయుర్వేద వైద్య చికిత్సకు పునరుజ్జివం కల్పించారు. యావన్మందికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, వివిధ రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ఎన్నో రకాల మందులను అద్భుత శైలిలో ఆవిస్కరించి, చిరకీర్తిని పొందారు.
==వైద్యసేవలకు గుర్తింపు==
ఈయన వైద్య సేవలు గుర్తింపు పొందగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈయనకు అపూర్వమైన ఘన సన్మానాలు చేశారు. నాసిక్ (ప్లేగు వ్యాధితో అట్టుడికి పోయిన పట్టణం) లో "ఆయుర్వేద మార్తాండ"
==సేవలు==
ఆయుర్వేద వైద్య జగత్తుకు ప్రచారం కల్పించటానికి అహరహం కష్టించారు. ఈయన జీవితమే భారతదేశ ఆయుర్వేద చరిత్రగా భాసిల్లింది. ఏక సంధాగ్రాహి, అవిశ్రాంత వైద్య పరిశోధకులు కావటంతో 1919 లో "శ్రీ ధన్వంతరి" పక్ష పత్రికను స్థాపించి ఆంధ్ర దేశమంతటా వ్యాపింపజేశారు. ఆయుర్వేద వైద్య ప్రచారానికి అహరహం కష్టిస్తూ తమ సంపాదనంతటినీ వ్యయపరిచారు. "ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్"
== మరణం ==
ఆయుర్వేద వైద్య ప్రక్రియలో నూతన ఆవిష్కారాలు చేసిన ఈయన [[1920]]
==సూచికలు==
|