జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), → (2), ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
తన 20 వ ఏట [[నిజాము]]కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో [[శాసనసభ]]కు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. [[1952]] నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1962]]లో కాంగ్రెసు పార్టీ తరపున [[ఖమ్మం జిల్లా]] [[సత్తుపల్లి]] నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత [[1978]] వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. [[1967]]లో పంచాయితీరాజ్‌ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
 
[[కాసు బ్రహ్మానంద రెడ్డి]] మంత్రివర్గంలో [[1969]] నుండి [[1971]] వరకు [[హోం మంత్రిగానుమంత్రి]]గాను, [[పి.వి.నరసింహారావు]] మంత్రివర్గంలో [[1972]]-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు. [[జై ఆంధ్ర]] ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన [[రాష్ట్రపతి పాలన]] ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు<ref name=turlapati>{{cite wikisource |title=నా కలం - నా గళం |chapter=ఆత్మకథ విషయపేజీలు|anchor=jalagam|year= 2012 |publisher=శ్రీ సుందర శేషమాంబ పబ్లికేషన్స్‌ }}</ref>.. ఆయన పాలనా కాలంలోనే [[ఇందిరా గాంధీ]] దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి) ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:
 
#[[నక్సలైటు]] ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు