ఎ. విన్సెంట్: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), మళయాళం → మలయాళం (2), పెళ్లి → పెళ్ళి, → (2), , → , (3), using AWB
చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: దక్షిన → దక్షిణ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), మళయాళం → మలయాళం (2), పెళ్లి → పెళ్ళి, → (2), , → , (3), using AWB
పంక్తి 11:
| children = [[జయానన్ విన్సెంట్]], [[అజయన్ విన్సెంట్]]
}}
'''ఎ. విన్సెంట్''' (14 జూన్ 1928 – 25 ఫిబ్రవరి 2015) సినిమా ఛాయాగ్రాహకుడు.కేరళకు చెందిన విన్సెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు<ref>{{cite news|url=http://www.hindu.com/mp/2009/11/16/stories/2009111651140400.htm|title=Bhargavi Nilayam 1948|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|location=Chennai, India|date=16 November 2009}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/mp/2009/03/30/stories/2009033051160400.htm|title=Murappennu 1965|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|date=30 March 2009|accessdate=25 February 2015}}</ref>. ఆయన ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్‌నగర్" (1974) సినిమాకు అవార్డు అందుకున్నారు. ఆయన చివరి మళయాళంమలయాళం చిత్రం 1985లో విడుదలైన 3డి చిత్రం "పౌర్ణమి రావిల్"
==జీవిత విశేషాలు==
విన్సెంట్ 1928 లో మద్రాసు ప్రెసిడెన్సీ లోని కాలికట్ లో జన్మించారు. ఆయన జెమిని స్టుడియోస్ కు అనుసంధానమైన ఛాయాగ్రాహకుడౌ కమల్ ఘోష్ వద్ద శిక్షణ పొందాడు. ఆయన తన ప్రస్థానాన్ని తమిళ సినిమా తోసినిమాతో ప్రారంభించారు. ఆయన [[శివాజీ గణేశన్|శివాజీ గణేషన్]] నటించిన చిత్రం"ఉత్తమ పుత్తిరన్" తో ప్రసిద్ధుడైనాడు. ఆయన సి.వి.శ్రీధర్ తో కలసి "కళ్యాణ పరిసు" , "నెంజిల్ ఆర్ ఆలయం" , "కాధలిక్క నేరమిల్లై" , "సుమైతాంగి" మరియు "దెన్ నిలవి" సినిమాలను చేసారు. అప్పుదు ఆయన మలయాళం మరియు తెలుగు చలనచిత్రాలలో మంచి విజయాలను సాధించారు. ఆయన హిందీ చలన చిత్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో మంచి గుర్తింపును పొందారు. ఆ కాలంలో భారతీయ సినిమా ఛాయాగ్రాహకత్వం శైశవ దశలో ఉన్నప్పుడు ఆయన వివిధ ప్రదేశాలు మరియు కోణాలలో కెమేరాతో అనేక ప్రయోగాలు చేసాడు. అంతకు పూర్వం దక్షిణ భారతదేశంలోని చలన చిత్రాలలో లేనివిధంగా వినూత్నంగా ఛాయాగ్రాహకత్వం చేసారాయన. 2003 లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫెర్స్ ఆయనకు కె.కె.మహాజన్ మరియు వి.కె.మూర్తిలతో పాటు గౌరవ సభ్యత్వం యిచ్చారు.<ref>{{cite web | title = ISC – KODAK National Seminar on "Cinematographer as a Co-author of Cinema"|publisher=ISC | url = http://www.iscindia.org/html/gallery.htm | accessdate = 4 May 2014 }}</ref>
 
ఆయన సుమారు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అధిక భాగం మళయాళమలయాళ భాషా చిత్రాలే. ఆయన మొదటి సారి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా 1965 లో విడుదలైన "భార్గవి నిలయం". ఇది మలయాళ సినిమా చరిత్రలో విజయాన్ని సాధించింది.
 
ఆయన [[ఫిబ్రవరి 25]] [[2015]] న తన 86 యేండ్ల వయస్సులో మరణించారు. ఆయన కుమారులు కూడా ఛాయాగ్రాహకులే. ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంది.
 
==సినిమాలు==
1953లో 'చండీ రాణి' చిత్రానికి గెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు విన్సెంట్. పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా 'బ్రతుకు తెరువు', బక్త ప్రహ్లాద, అమర దీపం, పెళ్లిపెళ్ళి కానుక, కుల గోత్రాలు, ప్రేమ నగర్, లేత మనసులు, అడవి రాముడు, నారీ నారీ నడుమ మురారి, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, సాహస వీరుడు సాగరకన్య, అన్నమయ్య.. ఇలా వంద చిత్రాలకు పైగా విన్సెంట్ కెమెరా కనువిందు చేసింది. నలుపు-తెలుపు చిత్రాలు, రంగుల చిత్రాలకూ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించి, చిత్రసీమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
==వ్యక్తిగత జీవితం==
ఆయన ఇద్దరు కుమారులు జయనన్ విన్సెంట్, అజయనన్ విన్సెంట్ కూడా తండ్రి బాటలో ఛాయాగ్రాహకులుగా మారారు. తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968499" నుండి వెలికితీశారు