ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది. (4), నేపధ్య → నేపథ్య, వళ్ using AWB
పంక్తి 1:
'''ఎలగందల్''', [[కరీంనగర్ జిల్లా]], [[కరీంనగర్ మండలం|కరీంనగర్]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఈ గ్రామం కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో ఉన్న చారిత్రక గ్రామం. కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది. 1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.<ref>నిర్మల్ చరిత్ర, అంకం రాములు రచయిత, ప్రథమ ముద్రణ మే 2007, పేజీ 39</ref> 1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉన్నదిఉంది. 1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడినదిమార్చబడింది.
{{Infobox Settlement/sandbox|
‎|name = ఎలగందల్
పంక్తి 93:
}}
==గ్రామనామం==
పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతున్నది. ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల [[కందులు]] ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉన్నదిఉంది.<ref>[http://books.google.com/books?id=qacWAQAAMAAJ&q=elgandal+inscriptions&dq=elgandal District Census Handbook, Andhra Pradesh, Census 1961: Karimnagar]</ref>
 
==చరిత్ర==
పంక్తి 101:
[[దస్త్రం:Masjid on elgandal galleryfull.jpg|thumb|right|200px|ఎలగందల్ కోటలోని మసీదు]]
[[దస్త్రం:Masjid on elgandal 2 galleryfull.jpg|thumb|right|200px|ఎలగందల్ కోటలోని మసీదు ముందు వైపు నుండి]]
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. టర్కీ మరియు ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వళ్ళవల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉన్నదిఉంది.<ref>[http://books.google.com/books?id=zettAAAAMAAJ&q=elgandal+fort&dq=elgandal+fort Journal of the Andhra Historical Research Society, Volume 35]</ref> ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు. 1195లో ప్రసిద్ధ యాదవవంశపు రాజు [[జైతుగి]] ఎలగందుల కోటను వశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహుమనీ సుల్తానుల పాలనలో ఉన్నదిఉంది. మొఘలులు ప్రత్యక్షంగా 39 సంవత్సరాల పాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందల్ కోటకు ఖిలాదారుగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA180&dq=elgandal#v=onepage&q=elgandal&f=false Encyclopaedia of the Hindu World: A-Aj, Volume 1 edited by Gaṅgā Rām Garg]</ref> 1905 వరకు జిల్లా యొక్క పాలనా యంత్రాంగమంతా ఎలగందల్ కోట నందే కేంద్రీకృతమై ఉండేది.
 
మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపధ్యంలోనేపథ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానాకొండూరు గ్రామానికి సొరంగమార్గమున్నదని ప్రతీతి.<ref>[http://www.hindu.com/2010/11/18/stories/2010111853140300.htm Wild bears make Elgandal Fort their home - The Hindu]</ref> కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరి దుర్గం ఆ తరువాత బహుమనీలు, కుతుబ్‌షాహీలు, ఇమాద్ షాలు, అసఫ్‌జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్రబిందువైంది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దౌలా చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వలీ హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.
 
;దో మినార్
పంక్తి 112:
 
==విద్య, వైద్య సదుపాయాలు==
ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు (ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు ఉన్నారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు