కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (10), కు → కు (3), తో → తో (3), యోదులు → యోధులు, గ్రంధా using AWB
పంక్తి 1:
'''కొడాలి కమలాంబ''' (కమలమ్మ) గారు ప్రముఖ స్వతంత్ర యోదులుయోధులు, [[క్విట్ ఇండియా ఉధ్యమం]]లో పాల్గొని 15 నెలలు జైలు శిక్ష అనుభవించారు.
==బాల్యం, విద్య==
[[గుంటూరు]] జిల్లా [[మోపర్రు]] లో [[1915]]లో గోగినేని వెంకాయమ్మ, రామకోటయ్య దంపతుల కుదంపతులకు జన్మించారు. రామకోటయ్య గారు మోపఱ్ఱు గ్రామంలోని పొలాలను అమ్మి వేసి చెరుకుపల్లి సమీప నడింపల్లి గ్రామాన పొలాలు కొని వ్యవసాయం చేసేవారు.
 
కమలాంబ గారు నాలుగవ తరగతి వరకు [[నడింపల్లి]] లో చదివారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గ్రంధాలయానికిగ్రంథాలయానికి వెళ్లి [[గాంధీ]]జీ ఆత్మకథ, [[గౌతమ బుద్ధుడు]] జీవిత చరిత్రలు చదివారు. వారిని అమితంగా ప్రభావితం చేసిన గ్రంథాలివే. వారికి చదువుకోవలేనని సంకల్పమున్నా సమీపంలో హై స్కూల్ లేకపోవడం వలన చదువు కొనసాగించలేక పోయారు. బాల్యంలో సంగీతం కూడా నేర్చుకున్నారు. తరువాత ఆమె హిందీలో విశారద చదివారు. విశారద పట్టాను [[1940]]లో మద్రాసులో గాంధి గారి చేతుల మీదుగా తీసుకున్నారు.
 
==వివాహం, భర్త, కుటుంబం==
ఈమె [[కొడాలి కుటుంబరావు]] భార్యగా అందరికీ సుపరిచుతురాలు. ఈమె పదహారవ సంవత్సరాన మోపఱ్ఱు కుమోపఱ్ఱుకు చెందిన కొడాలి కుటుంబరావు గారి తోగారితో వివాహం జరిగింది. వీరికి సమీప బంధువులు శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు ఈమెకు అండగా ఉండేవారు. మోపఱ్ఱు గ్రామంలో కమలాంబ గారు రాట్నాలపై [[నూలు]] వడకి తయారు చేసి [[చీర]]లు నేయించి వాటిని ధరించేవారు. [[హరిజనవాడ]] లో రాట్నాలు ఏర్పాటు చేయించారు. మోపఱ్ఱు గ్రామంలో ఆమె [[హిందీ]] చదివి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రబాష ల లోలలో ఉత్తీర్ణులైనారు. [[1946]] లో గాంధీజీ నుండి కమలాంబ గారు రాష్ట్ర విశారద పట్టా నుపట్టాను పొందారు. ఈమెకు ఒక [[కుమారుడు]], ఒక [[కుమార్తె]] [[ఇద్దరు]] [[సంతానం]]. కుమారుని [[డాక్టర్]] చదివించారు. కుమార్తెను యం.యస్సి చదివించారు.
 
==స్వతంత్ర సంగ్రామం, జైలు శిక్ష==
[[సింగంపల్లి సుబ్బారావు]] గారు ప్రారంభించిన “జాతి భేద నిర్మూలన “ కార్యక్రమాలలో పాల్గొన్నారు. [[1940]] లో గాంధీ గారికి ఉత్తరం వ్రాసి అనుమతి పొంది మోపఱ్ఱు గ్రామం మధ్యన ఒక నెల రోజుల పాటు హనుమాయమ్మ గారి తోగారితో పాటు [[కాంగ్రెస్]] జెండా తోజెండాతో [[సత్యాగ్రహం]] చేశారు. గ్రామ హరిజనవాడ లోహరిజనవాడలో [[గ్రంథాలయం]] ఏర్పాటు చేశారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఈ క్షణం నుండి ప్రతి భారతీయుడు స్వతంత్రుడు. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి అనే ఆయన పిలుపు కమలాంబగారిని కదలించింది.
 
19-09-[[1942]] న [[తెనాలి]] లో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. [[చిట్టూరి అన్నపూర్ణమ్మ]], శాంత అనే మహిళలతో కలసి కోర్ట్ వద్ద పికెటింగ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగా మేజిస్ట్రేట్ కమలాంబ గారికి 15 నెలల కఠిన కారాగార శిక్షను విధించారు, ఆమె రాయవెల్లూరు స్త్రీల కారాగారం లోకారాగారంలో దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవించారు. [[1943]] [[జనవరి 26]] న జైలులో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి జైలు అధికారుల ఆగ్రహానికి గురయ్యారు.
 
==సంఘసేవలో==
ఆమె రోజుల్లో మొగుడు చనిపోయిన స్త్రీలను [[పెద్ద కర్మ]] రోజున [[విధవ]]ను చేసే ఆచారం ఉండేది. భర్త పోయిన దుఖంలో ఉన్న స్త్రీలను ఇలా ఆచారాల పేరుతో వేదించడం, మానసికంగా హింసించడం అనాచారమని దానిని ప్రతిఘటించాలని ఆలోచించారు. ఇటువంటి మూడాచారాన్ని మానుకోవాలని పిలుపునిచ్చి, అలాంటి సంధర్భాలలో బందువుల, ఇతరుల ఇళ్ళకు వెళ్ళి వారికి నచ్చజెప్పి ఆ పని మానిపించేవారు. దగ్గరుండి స్నానం చేయించి రంగుచీరెలని ధరింపజేసేవారు.
 
[[1980]] లో ప్రఖ్యాత నాస్తికవాది గోరా గారి ఆద్వర్యంలో నాస్తిక మహాసభలు జరిగాయి. అందులో పాల్గొన్న ఆమె ఉత్తేజితులై గోరా నాస్తిక భావనలను వ్యాప్తిచేయాలనే ఉద్దెశ్యంతో [[1994]]లో ఇంకొల్లులో గోరా నాస్తిక మండలి స్థాపించారు. గోరా జయంతి సంధర్భంగా [[2007]]లో గోరా నాస్తికోధ్యమ ప్రచారానికి [[కేంద్రప్రభుత్వం]] ఇస్తున్న పించను నుండి లక్షరూపాయలు విరాళంగా అందచేసారు. తన జీవిత చరమాంకం వరకూ ఆమె గోరా ఆశయాలను, గాందీజీ భావాలాను ప్రచరం చేస్తూ గడిపారు.
 
మతపద్ధతిలో పెళ్ళి చేసుకుందని తన సొంత మనుమరాలి పెళ్ళికి వెళ్ళని [[హేతువాది]]. కుల నిర్మూలన ఉద్యమాల్లో పనిచేశారు. బ్రహ్మ సమాజం ప్రభావం వల్లన అలా చేయగలిగారు. సహపంక్తి భోజనాలు చేసి కుల పట్టింపులు త్రోసి పుచ్చారు. [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు. [[చేబ్రోలు]] గ్రామంలో మహిళా శిక్షణ నిర్వహించిన [[సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి]] పాఠశాలలో పాల్గొన్నారు. ఆమె భర్త కుటుంబరావు [[1962]]లో చనిపోగా వాళ్ళ కుమారుడు ధర్మానందరావును డాక్టర్ చదివించింది. అతడు ఇప్పుడు [[ఇంకొల్లు]]లో ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని వద్దే ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఆమె కుమార్తె సరళ ఎమ్.ఎస్.సి. చదివి గద్దె రామచంద్రరావును పెళ్ళాడి, అమెరికాలో నయాగర వద్ద స్థిరపడ్డారు. [[సత్య సాయిబాబా]] [[విజయవాడ]]కు రాగా నిరసన తెలిపితే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. [[నిప్పు]]లు మీద నడచి, అది మహత్తు కాదని ప్రాక్టీసనీ [[1980]]లో ఆమె నిరూపించారు. తన జీవితాన్ని గురించి ప్రచురించిన ''[[విరామమెరుగని పురోగమనం]]'' అనే పుస్తకాన్ని జాషువా కుమార్తె, లవణం భార్య హేమలతకు అంకితం ఇచ్చారు.
 
==మూలాలు, బయటి లింకులు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు