కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రయాణ సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (5) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , క్రిష్ణ → కృష్ణ, ప్రధమ → ప్రథమ, ప్రస using AWB
పంక్తి 1:
<sup></sup>{{Infobox Indian Jurisdiction
|native_name = కోయంబత్తూరు
|image_map = WikiprojectIndiacities_coimbatore.png
పంక్తి 21:
|skyline_caption =కోయబత్తూరు గగనవీక్షణం
}}
'''కోయంబత్తూరు''' ({{lang-ta|கோயம்புத்தூர்}}), కోవై అని కూడా పిలుస్తారు ({{lang-ta|கோவை}}), [[తమిళనాడు]] రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం.<ref>[http://web.archive.org/web/20071001001501/www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=c&va=&geo=-1881 Tamil Nadu: largest cities and towns and statistics of their population], World gazetteer</ref> కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం ''దక్షిణ భారత మాంచెస్టర్'' గా పేరుగాంచినది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
 
== చరిత్ర ==
దక్షిణభారతదేశంలోని పలు సామ్రాజ్యాలు కోయబత్తూరు జిల్లా భూభాగాన్ని పాలించాయి. 11వ శతాబ్ధంలోశతాబ్దంలో చోళచక్రవర్తుల ఆధీనంలో ఉన్న ఇరుళ సామంతులు పాలించిన కాలంలో ప్రస్థుతప్రస్తుత కోయంబత్తూరు ప్రదేశం వనాలతో నిండిన అతణ్యప్రాంతగా ఉండేది. 18వ శతాబ్ధంలోశతాబ్దంలో ఈ జిల్లా మదురై పాలకులనుండి మైసూర్ చక్రవర్తి ఆధీనంలోకి మారింది. [[1799]]లో మైసూరు యుద్ధాల అనంతరం ఈ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. [[1947]] వరకు బ్రిటిష్ పాలన కొనసాగింది.
 
== పేరు వ్యుత్పత్తి ==
కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్‌పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉన్నదిఉంది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతున్నది.<ref>E.g. [http://indiarailinfo.com/train/339 India Rail Info]: Coimbatore Junction/CBE</ref>
=== దేవాలయాలు ===
కోయంబత్తూరు నగరంలో ప్రధాన దేవాలయాలుఈచనరి వినాయగర్ ఆలయం, రంగనాథర్ ఆలయం , పేరూర్ పాటీశ్వరర్ ఆలయం, మరుదమలై మురుగన్ ఆలయం, కొన్నియమ్మన్ ఆలయం, తండు మారియమ్మన్ దేవాలయం, కోయంబత్తూర్ పంచముగ ఆంజనేయ ఆలయం మరియు రామలింగ చౌడేశ్వరి అమ్మన్ టెంపుల్ అణ్ణామలై లోఅణ్ణామలైలో కరమాదై, మాసాని అమ్మవారి ఆలయం, పొల్లాచ్చిలో లోపొల్లాచ్చిలోలో అళగునాచ్చి అమ్మవారి ఆలయం, తిరుమూర్తి హిల్స్ లో తిరు మూర్తి ఆలయం, మెట్టుపాలయంలో సులక్కల్ మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం లోఆలయంలో మారియమ్మన్ దేవాలయం మొదలైన ఆలయాలు ఉన్నాయి.
== గణాంకాలు ==
[[2011]] అనుసరించి కోయంబత్తూరు నగర జనసంఖ్య 3,472,578. ఇందులో పురుషుల సంఖ్య 1,737,216 , స్త్రీలసంఖ్య స్త్రీ 1,735,362 . పురుష నిష్పత్తి 1001:1000. నగరం అక్షరాశ్యతాఅక్షరాస్యతా శాతం -. ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య 150,580 మరియు బాలికల సంఖ్య 145,004.
<ref>{{cite web|title=Provisional Population Totals - Tamil Nadu-Census 2011|url=http://www.census.tn.nic.in/census2011data/PPT_taluk_data_final.pdf|publisher=Census Tamil Nadu|accessdate=4 July 2013}}</ref>
[[2001]] గణాంకాలను అనుసరించి నగరప్రజల ప్రధాన భాషలలో ప్రధమస్థానంలోప్రథమస్థానంలో [[తమిళం]], తరువాతి స్థానంలో [[తెలుగు]] , [[కన్నడం]] మరియు [[మళయాళం]] మాట్లాడే వారి స్వల్పంగా ఉన్నారు. నగరజనాభాలో హిందువుల శాతం 90.08%, ముస్లిములు 5.33%, క్రైస్తవులు 4.35% మరియు ఇతరులు 0.24% ఉన్నారు.<ref>[http://www.census.tn.nic.in/religion.aspx ]{{dead link|date=July 2013}}</ref>
== ప్రయాణ సౌకర్యాలు ==
[[File:Coimbatore junction.jpg|left|thumb| కోయంబత్తూరు నగర రైల్వే స్టేషను]]
[[File:Quite Road Coimbatore.jpg|thumb| కోయంబత్తూరు మర్గంలో ఎ..హెచ్ 209 జాతీయ రహదారి]]
కోయంబత్తూరు నగరం రోడ్లు మరియు రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. మధ్య కోయంబత్తూరు, దక్షిణ కోయంబత్తూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం, పొల్లాచ్చి మరియు సూలూరు లలో 6 ప్రాంతీయ రవాణా కాత్యాకయాలు ఉన్నాయి. నగరం మార్గాన్ని జాతీయరహదారి- 47, జాతీయరహదారి- 67, జాతీయరహదారి- 209 అనే 3 అనుసంధానిస్తూ ఉన్నాయి. అవి నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలతో చక్కగా అనుసంధానిస్తున్నాయి. నగరంలోని పీలమేడు, సింగనల్లూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం రైల్వే స్టేషను, ఇరుగూరు, పొదనూరు, పొళ్ళాచ్చి జంక్షన్ రైల్వేస్టేషను, సూలూరు, తుదియలూరు మరియు పెరియనైచంపాళయంలలో రైల్వేస్టేషనులు ఉన్నాయి. కోయంబత్తురు నగర రైల్వే జంక్షన్ దక్షిణ రైల్వేస్టేషనులలో అతిపెద్దది మరియు రైల్వేశాఖకు అధికంగా ఆదాయం అందిస్తున్న వాటిలో రెండవ స్థానంలో ఉంది.
== భౌగోళికం మరియు వాతావరణం ==
పంక్తి 42:
కోయంబత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం దక్షిణభూభాగంలో ఉంది. ఈ జిల్లాకు [[కేరళ]] రాష్ట్రానికి ఆనుకుని ఉంది. ఈ జిల్లా ఉత్తర మరియు పడమర దిశలలో అభయారణ్యాలతో కూడుకున్న పడమటి కనుమల పర్వతశ్రేణుల మధ్య ఉపస్థితమై ఉంది. నగరానికి ఉత్తరదిశలో నీలగిరి బయోస్ఫేర్ రిజర్వ్ ఉంది <ref name="JReginald"/> ఈ జిల్లాగుండా ప్రవహిస్తున్న నొయ్యాల్ నది కోయంబత్తురు నగరపాలితానికి దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది.<ref name=businessplan/><ref>{{cite news|title=Noyyal flows on like a quiet killer |url=http://www.deccanchronicle.com/chennai/noyyal-flows-quiet-killer-080 |accessdate=9 May 2011|newspaper=Deccan Chronicle|date=28 January 2011}}</ref> కోయంబత్తూరు నగరం నొయ్యల్ మైదానంలో ఉపస్థితమై ఉన్నందున ఈ ప్రదేశంలో ఉన్న విస్తారమైన చెరువులకు నొయ్యల్ నది జలాలు మరియు వర్షాల నుండి అందుతున్న జలాలతో
నిండిఉన్నాయి..<ref>{{cite news|title=A river runs through it |url=http://www.hindu.com/mp/2006/01/28/stories/2006012802630300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=28 January 2006}}</ref> ఇందులో ప్రధానమైన చెరువులు మరియు చిత్తడినేలలలో సింగనల్లూరు చెరువు, వలంకుళం, ఉక్కడం పెరుయకుళం,
సెల్వంపతి, నరసంపతి, క్రిష్ణంపతికృష్ణంపతి, సెల్వచింతామణి మరియు కుమారస్వామి చెరువు ముఖ్యమైనవి.<ref>{{cite news|title=‘Maintenance of tanks not at cost of environment' |url=http://www.hindu.com/2010/10/27/stories/2010102751810300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=27 October 2010}}</ref>
సంగనూరు పల్లం, కోవిల్‌మేడు పల్లం, విలాన్‌కురుచ్చి-సింగనల్లూరు పల్లం, రైల్వే ఫీడర్ రోడ్డుపక్కన ఉన్న మడుగు, తిరుచ్చి- సింగనల్లూరు చెక్ డ్రైన్ మరియు గణపతి పల్లం చిత్తడినేలలలో ప్రధానమైనవి.<ref name=businessplan>{{cite web|title=Business Plan for Coimbatore Corporation|work=Wilbur Smith Associates |publisher=http://www.tn.gov.in/cma/CDP/Corporations/Coimbatore.pdf|accessdate=9 May 2011}}</ref><ref>{{cite news|title=Corporation begins storm water drain project in Coimbatore |url=http://www.hindu.com/2011/01/05/stories/2011010551610300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=5 January 2011}}</ref> కోయంబత్తూరు జిల్లా తూర్పు భాగంలో పొడి నేలలు ఉంటాయి. జిల్లా అంతటా ఉత్తర మరియు పడమర భూభాగం పడమటి కనుమల పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. వీటిలో నీలగిరి బయోస్ఫేర్, అణ్ణామలై మరియు మూణారు పర్వతశ్రేణులు ప్రధానమైనవి. సరిహద్దులో ఉన్న పాలఘాట్ మార్గం కేరళ రాష్ట్ర మర్గాన్ని సుగమం చేస్తున్నది. అనుకూల వాతావరణం కారణంగా కోయంబత్తురు విభిన్నమైన వృక్షజాతితో సుసంపన్నమై ఉన్నదిఉంది. కోయంబత్తురు నగర పర్వత భూభాగాలు 116 జాతుల పక్షులకు పుట్టిల్లుగా విలసిల్లుతుంది. వీటిలో 66 జాతులు ప్రాంతీయమైనవి కాగా, 33 జాతులు జాతీయ వలస పక్షులు కాగా 17 జాతులు అంతర్జాతీయ వలసపక్షులు.<ref name=birds>{{cite web|title=CONSERVATION OF BIRD LIFE IN AN URBAN WETLAND: PROBLEMS CONCERNS — A CASE STUDY |url=http://eproceedings.worldscinet.com/9789814295048/9789814295048_0102.html |work=CHEMICAL, BIOLOGICAL AND ENVIRONMENTAL ENGINEERING Proceedings of the International Conference on CBEE 2009 |publisher=World Scientific Publishing Co|accessdate=9 May 2011}}</ref>
కోయంబత్తూర్ పల్లపు భూములలో క్రమం తప్పకుండా సందర్శించడానికి వీలైన పక్షులు కొన్ని పెలికాన్, స్టార్క్, ఓపెన్ ఉదరం స్టార్క్, ఐబిస్, స్పాట్ గల బాతు పెయింటెడ్, [[టేల్]], బ్లాక్ రెక్కలు గల స్టిల్ట్ స్పాట్ బిల్ మొదలైనవి.<ref name="JReginald">{{cite journal|title=Birds of Singanallur lake, Coimbatore, Tamil Nadu|first=|last=L. Joseph Reginald, C. Mahendran, S. Suresh Kumar and P. Pramod|date=December 2007|work=Zoos' Print Journal|volume=22|pages=2944–2948|url=http://www.zoosprint.org/ZooPrintJournal/2007/December/2944-2948.pdf |issue=12}}</ref>
 
పంక్తి 49:
 
<ref>{{cite news|title=Coimbatore - a hot spot of bio-diversity|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/article1463292.ece|accessdate=9 May 2011|newspaper=The Hindu|date=17 February 2011}}</ref>
పడమటి కనుమలలో సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తున ఉన్న వన్యమృగ శరణాలయం 958 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నదిఉంది. జిల్లాలోని ఉత్తర మరియు పడమర భూభాగాలలో 20% కంటే అధికమైన భూభాగం అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాలలో వాణిజ్య విలువలు కలిగిన టేకు, గంధపు చెట్లు, ఎర్రచందనం, మరియు వెదురు చెట్లు అధికంగా ఉన్నాయి.నీలగిరి మరియు మేట్టుపాళయం పర్వతాలు గంధపు చెట్లకు ప్రసిద్ధి. ఎత్తైన భూభాగం లాంటానా పొదలతో ఆక్రమితమై ఉంది. ప్రాంతీయులు వీటిని సిర్కిచెడి అని అంటారు.
 
జిల్లకు పడమటి సరిహద్దులలో [[కేరళ]] రాష్ట్రానికి చెందిన [[పాలక్కాడు]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[నీలగిరి]] జిల్లా, ఈశాన్యం మరియు తూర్పున [[ఈరోడ్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన [[ఇడుక్కి]] జిల్లా మరియు ఆగ్నేయ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 7,649 చదరపు కిలోమీటర్లు. జిల్లా నైరుతి మరియు ఉత్తర సరిహద్దులలో ఉన్న పడమటి కనుమల పర్వతశ్రేణుల వలన జిల్లాలో సంవత్సరమంతా ఆహ్లాదమైన వాతావరణం ఉంది. [[తమిళనాడు]] మరియు [[కేరళ]] రాష్ట్రాలను వేరుచేస్తున్న పడమటి కనుమలలో రెండు రాష్ట్రాలను అలాగే కోయంబత్తూరు మరియు పాలక్కాడు జిల్లాలను పాలఘాట్ అనుసంధానిస్తున్నది. రెండు రాష్ట్రాలకు ఇది ప్రధానమైన అనుసంధానంగా ఉంది. మిగిలిన జిల్లా అంతా సంవత్సరమంతటా పర్వతశ్రేణుల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. జిల్లాలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు 35°సెంటీగ్రేడ్ నుండి 18°సెంటీగ్రేడ్ ఉంటుంది.<ref name="coimbatore.tn.nic.in">http://www.coimbatore.tn.nic.in/pdf/SHB002.pdf</ref> సరాసరి వర్షపాతం 700 మిల్లీమీటర్లు. మొత్తం వర్షపాతంలో ఈశాన్య ౠతుపవనాలు 47% వర్షపాతానికి కారణం కాగా నైరుతి ౠతుపవనాలు 28% వర్షపస్తానికి కారణమౌతున్నాయి.<ref name="coimbatore.tn.nic.in"/>
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు