ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , శంఖుస్థాపన → శంకుస్థాపన, ఉన్నది. → ఉంది. (3), ) → ) , using AWB
పంక్తి 36:
}}
 
'''ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్''', ఆంధ్రప్రదేశ్ లోని [[మెదక్]] జిల్లాలోని [[యెద్దుమైలారం]] గ్రామంలో ఉన్నదిఉంది. సాంకేతిక విద్యాలయాల (సవరణ) చట్టం, 2011కి లోబడి, కేంద్రమానవవనరుల శాఖ, భారత ప్రభుత్వం వారిచే ఏర్పాటుచేయబడిన 8 కొత్త ఐఐటీలలో ఇది ఒకటి<ref name=AmendmentAct>{{cite web|url=http://www.prsindia.org/uploads/media/Institute%20of%20Technology%20Bill%202010.pdf|format=PDF|title=The Institutes of Technology (Amendment) Bill, 2010}}</ref>. ఈ చట్టం [[లోక్ సభ]]లో 2011 మార్చి 24న<ref>{{cite web |url= http://www.deccanherald.com/content/148456/ls-passes-bill-provide-iit.html |title=LS passes bill to provide IIT status to 8 institutes, BHU |work=deccanherald.com |date=March 24, 2011 |accessdate=9 May 2011}}</ref>, [[రాజ్య సభ]]లో 2012 ఏప్రిల్ 30న అమోదించబడింది<ref>{{cite web |url= http://timesofindia.indiatimes.com/tech/careers/education/Parliament-passes-IIT-bill/articleshow/12937917.cms |title=Parliament passes IIT bill |work=ThetimesofIndia.com |date=April 30, 2012 |accessdate=30 April 2012|archiveurl=http://archive.is/xNqr|archivedate=16 July 2012}}</ref>.
==చరిత్ర==
2008 సంవత్సరంలో ప్రారంభంచబడిన ఐఐటీ, హైదరాబాద్ యొక్క తాత్కాలిక ప్రాంగణం మెదక్ జిల్లాలోని, యెద్దుమైలారం గ్రామంలో ఆర్డినెన్స్ ఫాక్టరీ లోఫాక్టరీలో ఉంది. దీని శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి దగ్గర కంది అనే ఊరు వద్ద ఉన్నదిఉంది. ఇది హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 2009 ఫిబ్రవరి 27న, ఐక్య ప్రగతిశీల కూటమి చైర్ పర్సన్, శ్రీమతి సోనియా గాంధీ, శాశ్వత ప్రాంగణానికి శంఖుస్థాపనశంకుస్థాపన చేసింది.
<ref>{{cite news
| title=Sonia lays foundation stone for Medak IIT campus
పంక్తి 48:
 
==ప్రాంగణం==
సంస్థయొక్క శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి వద్దనున్న ‘కంది’ గ్రామంలో సుమారు 550 ఎకరాలలో (2.2 చ.కి.మీ) విస్తరించి ఉంది. ఇది 9-జాతీయ రహదారిమీద ఉన్నది మరియు ఔటర్ రింగురోడ్డుకి సమీపంగా ఉంది. ఇది సికిందరాబాదు రైల్వేస్టేషనుకి 50కి మీ దూరంలో ఉంది.
 
2011 అక్టోబరు 6న ఇక్కడ భూమిపూజ జరిగింది<ref>{{cite web |url= http://www.thehindu.com/todays-paper/tp-national/article2516243.ece|title=IIT Hyderabad Ground breaking Ceremony|accessdate=7 October 2011}}</ref>. 2013 సంవత్సరమధ్యానికి ఈ ప్రాంగణం అన్ని కార్యకలాపాలూ చేయగలిగినదై ఉండబోతోంది.
 
ప్రస్తుతం, హైదరాబాదు నగరానికి 45కిమీ దూరంలో ఆర్డినెన్సు ఫాక్టరీ, ఎద్దుమైలారం గ్రామం, మెదక్ జిల్లాలో తాత్కాలిక ప్రాంగణంనుండి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడికి అతి దగ్గరి బస్సుస్టాపు పటాన్ చెరువు వద్ద ఉన్నదిఉంది.
 
==విభాగాలు మరియు కోర్సులు==