మైనంపాటి భాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: బయటి లింకులు
పంక్తి 1:
'''మైనంపాటి భాస్కర్'''(1945-2013) ప్రముఖ తెలుగు నవలా/కథా రచయిత మరియు కార్టూనిస్టు. ఇతడు 40 సంవత్సరాలపాటు నవలలు, కథలు, రేడియోనాటకాలు, సమీక్షలు, కాలమ్స్, సినిమా రివ్యూలు, విమర్శావ్యాసాలు వ్రాశాడు. ఇతడు 30 దాకా నవలలు, వందకు పైగా కథలు వ్రాశాడు. ఎన్నో బహుమతులు అందుకున్నాడు. మైనంపాటి రచనల్లో స్త్రీ పక్షపాతం, దేశభక్తి కనిపిస్తాయి<ref>{{cite news|last1=విలేకరి|title=రచయిత మైనంపాటి భాస్కర్ కన్నుమూత|url=https://web.archive.org/web/20160926160107/http://www.sakshi.com/news/top-news/minam-pati-passes-away-42285|accessdate=26 September 2016|work=సాక్షి|agency=న్యూస్‌లైన్|publisher=Sakshi Media group|date=4 June 2013}}</ref>. ఇతని నవలలు వాషింగ్‌టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరచబడినాయి.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1945]], [[నవంబరు 27]] వతేదీన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఎం.హెచ్.వి.అప్పారావు, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు కార్మిక భీమాసంస్థలో 20 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసి తరువాత రచనా వ్యాసంగాన్నే జీవనోపాధిగా స్వీకరించాడు. ఇతడు మొదట కార్టూనిస్టుగా పత్రికా రంగంలో ప్రవేశించి పిమ్మట కథలు, నవలలు వ్రాశాడు. ఇతడు వ్రాసిన వెన్నెలమెట్లు అనే నవల [[అరుణకిరణం]] అనే సినిమాగా వెలువడి నంది పురస్కారాన్ని గెలుపొందింది.
ఇతడు [[1945]], [[నవంబరు 27]] వతేదీన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జన్మించాడు.
 
==నవలలు==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/మైనంపాటి_భాస్కర్" నుండి వెలికితీశారు