జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: వకటి → ఒకటి (4), పద్దతి → పద్ధతి, బందిం → బంధిం, using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తితి → స్థితి (2), , → , using AWB
పంక్తి 5:
కవులకు ప్రేరణ కలిగించేటంతగా చేసే ఆ జమాబందీలేమిటో తెలుసుకున్నాక, వారు రచించిన ఆ కవిత్వము కూడా తెలుసుకొనదగినదే. క్రీ.శ 1835 లో [[కాకినాడ]]లో జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీని [[కుందూరి దాసన్నకవి]] [[దండకం]]గా వర్ణించియుండగా అంతకు పుర్వము క్రీ.శ 1799 లో [[విశాఖపట్టణం]] లోజరిగిన ఇనాములకు సంబంధించిన జమాబందీని [[సీసమాలిక]]గా వర్ణించారు [[వర్దిపర్తి కొనరాట్కవి]].
====‘జమాబందీ దండకము’====
క్రీ.శ 1835 మే నెలలో కాకినాడలో జరిగిన జమాబందీని దండకములాగ వర్ణించుతూ చేసిన సాహిత్యం[[కుందూరి దాసన్న కవి]] రచించిన ‘జమాబందీ దండకము ’. కుందూరి దాసన్నకవి గారి జీవిత విశేషాలు, పుట్టు పూర్వోత్తరాలను గూర్చి సమాచారమేమీ లేకపోయునప్పటికీ దాసన్నకవి గారు రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అరుదుగా లభించే 19వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణగుటయే కాక ఆ కాలపు పారిభాషిక పదమైన ‘జమాబందీ’తో పరిచయంచేసి (చూడు [[పారిభాషిక పదకోశం]]), ఆ జమాబందీ ఎంత హడావుడిగా జరిగేదీ, బ్రిటిష్ వారి పరిపాలనలో రెవెన్యూ లెఖ్కలు ఏవిధంగా కట్టుదిట్టమైన సారధ్యముతో నడిచేవీ తెలియజేయు రచన. 1974 లో [[దిగవల్లి వేంకట శివరావు]]గారు సంకలనంచేసి [[గ్రామోద్యోగి పత్రిక]]సంపాదకులు [[పసుపులేటి కృష్ణయ్య]]గారి ముద్రాక్షరశాలలో ముద్రించి ఈ రచనను ప్రకటించారు. శివరావు గారి చేతి వ్రాతలోనున్న అముద్రిత పీఠిక వలన కుందూరి దాసన్న కవి రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అనే రచన యొక్క చేతివ్రాత ప్రతి మహాకవి [[దాసు శ్రీరాములు]] (1848 -1908) గారి వద్ద యుండినదనియూ, వారి కుమారుడు [[దాసు కేశవరావు]] గారు 1897 లోమొట్టమొదటి సారిగా దీనిని సంకలనంచేసి వారి [[వాణీ ముద్రాక్షర శాల]] ( చూడు [[దాసు విష్ణు రావు]] గారు), బెజవాడలో ముద్రించి ప్రచురించారనియూ తెలియుచున్నది. ఈ దండకములో అనేక గ్రామాల పేర్లు, పదవులు, పదవులహోదాలు, పదవుల్లోనున్న ఉద్యోగులు అమీనులు, బంట్రోత్తులు పేర్లుతో సహా, అప్పటి స్తితిగతులుస్థితిగతులు, దండక రూపంలో వర్ణించిన ఆ సాహిత్యము చరిత్రాత్మకమైనదికూడా.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)"/>.
 
===== దండకం లోని వివరాలు=====
పంక్తి 30:
 
=====చరిత్రాంశాలు=====
ఆంగ్ల కంపెనీప్రభుత్వపరిపాలనలో 1786-93 మద్యకాలంలో[[గవర్నరు జనరల్]] [[కారన్ వాలీసు]] దొరగారు [[వంగ రాష్ట్రము]]లో జమీందారులు కంపెనీకి చెల్లించవలసిన [[పేష్కస్సు]]ను శాస్వతముగా నిర్ణయిస్తూచేసిన పర్మనెంటు సెటిల్మెంటు విధాన్నాని [[మద్రాసు ప్రోవిన్సు]] లోగూడా ప్రవేశపెట్టుటకు, రాజధాని మద్రాసులో ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీవారి ఆదేశాల ప్రకారం 1799 లో మద్రాసు ప్రోవిన్సులోని అన్ని జిల్లా కలెక్టరులు కరణాలచేత 1785-98 మధ్యకాలంనాటి గ్రామస్తితిగతులగ్రామస్థితిగతుల లెఖలను తయారుచేయించి కమిటీకి పంపగా మద్రాసు రాజధానిలో 1802 లో ఉత్తర సర్కారులలో గూడా [[పర్మనెంటుసెటిల్మెంటు]] (శాస్వత పరిష్కారము) జరిగింది.<ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)"/> మద్రాసు ప్రోవిన్సలో ఉత్తర సర్కారులు ఒక ముఖ్య పరిపాలనా భూఖండము. ( చూడు [[ఉత్తర సర్కారులు]] ). 'కరణాల భోగట్టా- కమిటి ఉత్తరం' అను [[సీసమాలిక]] రచనలో కవి గారు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి [[ఉపమాక]]గా నివేదించినది కమిటీ ఉత్తరం అని ప్రసిధ్ది. పైన వివిరించిన చారిత్రిక వాస్తవాలను దృష్టిలోనుంచుకున్నట్లైతే కవిగారి రచనలో కరణాల భోగట్టా ఏమిటి, కమిటీకి ఉత్తరం ఎమిటి అనే సందేహమ నివృత్తి కాగలదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు