కాసుల పురుషోత్తమ కవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → , చేసినారు → చేసారు (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు జన్మించిన [[పెదప్రోలు]] గ్రామంలో, వీరి విగ్రహాన్ని, 2012, ఏప్రిల్-29నాడు ఆవిష్కరించినారు. [ఈనాడు కృష్ణా; 2012,ఏప్రిల్-29; 16వ పేజీ]
 
ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామములో వేంచేసియున్న శ్రీ [[ఆంధ్రమహావిష్ణువు]] ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016,ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించినారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు మరియు శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు. [ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-12; 1వపేజీ]
==రచనలు==
విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన [[ఆంధ్ర మహావిష్ణువు]] దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.
ఆంధ్రనాయక శతకం:- ఈ శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు. శ్రీకాకుళం గ్రామములోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ శ్రీకాకుళేశ్వరస్వామివారిని కీర్తించుచూ రచించిన '''ఆంధ్రనాయకశతకం''' లోని 108 పద్యాలను, ఆ ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచినారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపధ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016,ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించినారు. [ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-5; 41వపేజీ]