యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{Infobox person
[[File:యాతగిరి శ్రీరామ నరసింహారావు.tif|right|thumb|250px|యాతగిరి శ్రీరామ నరసింహారావు]]▼
| name =యాతగిరి శ్రీరామ నరసింహారావు)
| residence =
| other_names = యాతగిరి శ్రీరామ నరసింహారావు
| image = యాతగిరి శ్రీరామ నరసింహారావు,.jpg
| imagesize =250px
| caption = యాతగిరి శ్రీరామ నరసింహారావు
| birth_name = యాతగిరి శ్రీరామ నరసింహారావు
| birth_date = 18 అక్టోబర్ 1936
| birth_place = తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]
| native_place = రాజమండ్రి
| death_date =
| death_place =
| death_cause =
| known =
| education =
| occupation =
| employer =
| alma_mater =
| years_active =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| spouse =
| partner =
| children =
| father = వెంకట నరసింహారావు
| mother = రామాబాయమ్మ
| website =
| footnotes =
| height =
| weight =
| parents =
| relatives =
}}
▲[[File:మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ తో యాతగిరి శ్రీరామ నరసింహారావు.
'''యాతగిరి శ్రీరామ నరసింహారావు''' చారిత్రక పరిశోధకులు. ఆయన [[రాజమండ్రి]]ని రాజమహేంద్రిగా సంభావించేవిధంగా నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. అందుకే "రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వై.ఎస్.నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వై.ఎస్.ఎన్" అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు, నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
==జననం - వంశం==
ఆయన తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మకు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో
==ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన==
సహకారశాఖలో ఉద్యోగంచేసిన శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో ఆంధ్రకేసరి యువజన సమితి ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే అమితంగా ఇష్టపడే శ్రీ నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు.ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. కుష్టువ్యాధి నివారణ పధకాన్ని 10 ఏళ్ళపాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి,విద్యాబివృద్దికి,సాంస్కృతిక పరిరక్షణకు కృషిచేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. 35గ్రామాల్లో ఈపధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సమితి సంస్థాపకునిగా న్యూడిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నుంచి 1968లో సత్కారం అందుకున్నారు.రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ప్రభుత్వపరం కావడంలోనూ,సిటీ మున్సిపల్ హైస్కూల్ విషయంలోనూ,గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం తదితర అంశాలలో సమితిని పోరాటదిశగా నడిపించారు.
Line 12 ⟶ 52:
#ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట)లో నెలకొల్పి,విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు.
==ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్==
==అశీతి ఉత్సవం==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|