ఢిల్లీ-చెన్నై రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క, నందు → లో , నందలి → లోని , ఆర్ధిక → ఆ using AWB
పంక్తి 39:
}}
{{ఢిల్లీ-చెన్నై మార్గము|collapse=y}}
'''ఢిల్లీ-చెన్నై రైలు మార్గము''' (లైన్) చెన్నై, ఢిల్లీ కలుపుతూ భారతదేశం యొక్క తూర్పు తీర మైదానాలుమైదానాల యొక్క దక్షిణ భాగం అంతటా కట్టింగ్ చేస్తూ, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి మరియు యమునా లోయ మీదుగా సాగే రైల్వే (లైన్) మార్గము. ఇది [[ఢిల్లీ]], [[హర్యానా]], [[ఉత్తర ప్రదేశ్]], [[రాజస్థాన్]], [[మధ్య ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]] అంతటా 2,182 కిలోమీటర్లు (1,356 మైళ్ళు) దూరం విస్తరించివుంది. ఈ మార్గం గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ నకు ఉపయోగిస్తారు మరియు అందువలన దీనిని గ్రాండ్ ట్రంక్ మార్గంగా అనేక మంది సూచిస్తారు.
 
== విభాగాలు ==
ఇది 2,182 కి.మీ. (1,356 మైళ్ళు) పొడవైన ట్రంక్ (లైన్) రైలు మార్గము, పొడవైన మార్గము మరియు రద్దీ (బిజీ) గా ఉండి రాజధానులతో (కనెక్ట్) అనుసంధానం చేస్తున్న రైలు మార్గము మరింత వివరంగా చిన్న చిన్న విభాగాలుగా చేయబడింది:
# [[కాన్పూర్-ఢిల్లీ విభాగం|ఆగ్రా కార్డ్]]
# [[ఆగ్రా-భూపాల్ విభాగం]]
పంక్తి 53:
ఆగ్రా-ఢిల్లీ రైలు మార్గము 1904 లో ప్రారంభించబడింది, [<ref name=irhistoryiii>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history3.html|title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate =17 March 2014}}</ref> దీనిలోని కొన్ని రైలు మార్గములు (1927-28 సం.లో ప్రారంభించబడినది) న్యూ ఢిల్లీ నిర్మాణ సమయంలో తిరిగి కొత్తగా వేశారు.<ref>{{cite web| url = http://www.hindustantimes.com/News-Feed/TopStories/A-fine-balance-of-luxury-and-care/Article1-723880.aspx |title = A fine balance of luxury and care | publisher= Hindusthan Times, 21 July 2011 | accessdate =17 March 2014}}</ref>
 
ఆగ్రా-గౌలియార్ రైలు మార్గము (లైన్) 1881 సం.లో గౌలియార్ మహారాజుచే ప్రారంభించబడింది మరియు ఇది '''సింధియా స్టేట్ రైల్వే'''గా మారింది. '''భారత మిడ్‌ల్యాండ్ రైల్వే''' వారు గౌలియార్-ఝాన్సీ రైలు మార్గము (లైన్) మరియు 1889 సం.లో ఝాన్సీ-భూపాల్ రైలు మార్గము (లైన్) నిర్మించారు.<ref name=irfcaii>{{cite web| url=http://www.irfca.org/faq/faq-history2.html | title=IR History: Early Days – II| work=Chronology of railways in India, Part 2 (1870-1899)|accessdate = 17 March 2014}}</ref> భూపాల్-ఇటార్సి రైలు మార్గము (లైన్) 1884 సం.లో భూపాల్ యొక్క బేగంచే ప్రారంభించబడింది..<ref name=irfcaii/> ఇటార్సి నాగ్‌పూర్ తో 1923 మరియు 1924 మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://nagpur.nic.in/gazetteer/gaz1966/final_gazettee/comm1.html|title = Introduction|work= Nagpur Itarsi Route | publisher= Nagpur district authorities| accessdate = 17 March 2014}}</ref> నాగ్పూర్-బల్లార్షా రైలు మార్గము (లైన్) నిర్మాణం కాలం మాత్రము అనిశ్చితంగా ఉంది. [[విజయవాడ-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై లైన్]] 1899 సం.లో నిర్మించారు.<ref name=irfcaii/> వాడి-సికింద్రాబాద్ రైలు మార్గము (లైన్) హైదరాబాద్ నిజాం ద్వారా ఆర్ధికఆర్థిక సహాయం (ఫైనాన్సింగ్) చేయబడి 1874 సం.లో నిర్మించారు. ఇది తరువాత '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' నందులో భాగమయింది. 1889 సం.లో, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన రైలు మార్గము (లైన్) అప్పుడు బెజవాడ అని పిలువబడే విజయవాడ వరకు విస్తరించారు.<ref name=irfcaii/> 1929 సం.లో కాజీపేట-బల్లార్షా లింక్ పూర్తికావడంతో, చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి రైలు మార్గము (లైన్) కలిపింది.<ref name=irhistoryiii/>
 
== విద్యుధ్ధీకరణ ==
[[విజయవాడ-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై విభాగం]] 1980 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history7.html |title = IR History Part VII (2000-present) | publisher= IRFCA| accessdate = 17 March 2014 }}</ref>
విజయవాడ-కాజీపేట విభాగం 1985-88 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగినదిజరిగింది.<ref name=electric>{{cite web| url = http://irfca.org/docs/electrification-history.html|title = History of Electrification| publisher= IRFCA| accessdate = 17 March 2014}}</ref> కాజీపేట-రామగుండం-బల్లార్షా -నాగ్‌పూర్ విభాగం 1987-89 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది. భూపాల్-ఇటార్సి విభాగం 1988-89 సం.లో మరియు నాగ్పూర్-ఇటార్సి విభాగం 1990-91 సం.లో వీటి విద్యుధ్ధీకరణ జరిగినదిజరిగింది. ఆగ్రా-భూపాల్ విభాగం 1984-89 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగినదిజరిగింది. ఆగ్రా-ఫరీదాబాద్ విభాగం 1982-85 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగినదిజరిగింది.<ref name=electric/>
 
== వేగ పరిమితులు ==
చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న రైలు మార్గము (గ్రాండ్ ట్రంక్ మార్గంగా), 160 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. ఇది ఒక "గ్రూప్ ఏ" మార్గముగా వర్గీకరించారు.<ref>{{cite web| url = http://www.indianrailways.gov.in/railwayboard/uploads/codesmanual/IRPWM/PermanentWayManualCh2_data.htm |title = Chapter II – The Maintenance of Permanent Way|work= |last= |first= | publisher= | accessdate = 17 March 2014}}</ref>
 
==ప్రయాణీకులు ప్రయాణాలు ==
ఈ మార్గములోని , న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రా కంటోన్మెంట్., గౌలియార్, ఝాన్సీ, భూపాల్, భూపాల్ హబీబ్‌గంజ్, నాగ్‌పూర్, విజయవాడ, నెల్లూరు మరియు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లు భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషనులలలో ఇవి ఉన్నాయి.<ref>{{cite web| url = http://www.indianrail.gov.in/7days_Avl.html|title = Indian Railways Passenger Reservation Enquiry|work=Availability in trains for Top 100 Booking Stations of Indian Railways |last= |first= | publisher= IRFCA| accessdate = 17 March 2014}}</ref>
 
== గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ==
హౌరా-చెన్నై ప్రధాన లైన్ స్వర్ణ చతుర్భుజి నందలిలోని ఒక భాగం. ఈ రైలు మార్గములు నాలుగు ప్రధాన మహానగరాలను (న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోలకతా) కలుపుతూ ఉన్నటువంటి వాటి కర్ణాలు, కలిసి సుపరిచితమైన స్వర్ణ చతుర్భుజిగా మరియు ఈ స్వర్ణ చతుర్భుజి రైలు మార్గము పొడవు 16 శాతం మాత్రమే అయిననూ; దాదాపుగా సగం రవాణా సరుకు మరియు అదేవిధముగా సగభాగం ప్రయాణీకుల రవాణా ఈ మార్గము గుండానే జరుగుతున్నది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones |work= Major routes| publisher= IRFCA| accessdate = 5 March 2013}}</ref><ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones |work= Major routes| publisher= IRFCA| accessdate = 17 March 2014}}</ref>
 
==మూలాలు==