తెలుగుగంగ ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , లో → లో (3), కి → కి , → using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[భారత్|భారత దేశంలో]] అత్యంత వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో '''తెలుగుగంగ ప్రాజెక్టు''' ఒకటి. [[చెన్నై]]కి తాగునీరిచ్చే ఉద్దేశంతో మొలకెత్తిన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సాగునీటి సరఫరా కూడా తరువాతికాలంలో చేరింది. నీటి కేటాయింపులను అధిగమించి, వాడుకుంటున్నారనే పక్కరాష్ట్రాల ఆరోపణతో అంతర్రాష్ట్ర జలవివాదం మొదలైంది.
 
==నేపథ్యం==
పంక్తి 8:
తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా, [[1971]]లో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మూడు రాష్ట్రాల మధ్యా ఒక ఒప్పందాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం కుదిర్చింది. దీని ప్రకారం, ఈ మూడు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ - తమ వాటా లోనుండి తలా 5 టి.ఎం.సి. నీటిని చెన్నై తాగునీటి కోసం కేటాయిస్తాయి.
 
[[1976]] [[ఏప్రిల్ 14]] న [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]] ముఖ్యమంత్రుల మధ్య ఈ విషయమై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తెలుగుగంగ చరిత్రలో ఇదో మైలురాయి. [[1977]] అక్టోబర్ లో జరిగిన అంతర్రాష్ట్ర మంత్రుల స్థాయి సమవేశంలో, [[శ్రీశైలం ప్రాజెక్టు]] నుండి ఈ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. [[1978]] లో ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన పనులు మొదలై, [[1983]] కి ముగిసాయి.
 
[[1976]] [[ఏప్రిల్ 14]] న [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]] ముఖ్యమంత్రుల మధ్య ఈ విషయమై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తెలుగుగంగ చరిత్రలో ఇదో మైలురాయి. [[1977]] అక్టోబర్ లో జరిగిన అంతర్రాష్ట్ర మంత్రుల స్థాయి సమవేశంలో, [[శ్రీశైలం ప్రాజెక్టు]] నుండి ఈ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. [[1978]] లో ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన పనులు మొదలై, [[1983]] కి ముగిసాయి.
 
==రామారావు ప్రవేశం==
 
[[1983]] లో [[ముఖ్యమంత్రి]]గా [[నందమూరి తారక రామారావు|రామారావు]] రంగప్రవేశం చేసాడు. కాంగ్రెసు పార్టీతో ఆయనకు ఉన్న రాజకీయ స్పర్థ తెలుగుగంగ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయనకు ఉపయోగపడింది. పూర్వపు కాంగ్రెసు ముఖ్యమంత్రులు పార్టీ అధిష్టానాన్ని మన్నించి, సర్దుకోవలసి వచ్చేది. రామారావుకు ఇది లేకపోవడం వలన, తన వాదనలు, నిబంధనల విషయంలో గట్టిగా ఉండి, రాయలసీమ సేద్యపు నీటిని కూడా ప్రాజెక్టులో భాగం చేసాడు.
 
Line 26 ⟶ 25:
*వెలుగోడు నుండి నీరు [[చెన్నముక్కపల్లి]] వద్ద [[పెన్న|పెన్నా]] నదిలో కలిసి సోమశిల జలాశయం చేరుతుంది.
*సోమశిల నుండి 45 కి.మీ. ప్రయాణించి, [[కందలేరు]] జలాశయం చేరుతుంది.
*కందలేరు నుండి 152 కి.మీ. ప్రయాణించి, తమిళనాడు లోని [[పూండి]] జలాశయంకుజలాశయానికి చేరుతుంది.
 
 
[[1996]] [[సెప్టెంబర్ 23]] న తెలుగుగంగ నీళ్ళు మొదటిసారిగా తమిళనాడు లోకి ప్రవేశించాయి..
 
==వివాదాలు==
 
===అంతర్రాష్ట్ర వివాదాలు===
రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సహజంగానే వచ్చింది. మిగిలిన రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. దీనికి ప్రధాన కారణం - [[బచావత్ ట్రిబ్యునల్]] లో శ్రీశైలం నుండి [[రాయలసీమ]]కు కృష్ణా జలాల కేటాయింపులు లేవు. శ్రీశైలం నుండి సాగునీరు వాడుకుంటే అది ట్రిబ్యునల్ కేటాయింపుల ఉల్లంఘనే అనేది ఎగువ రాష్ట్రాల వాదన. ఆంధ్ర ప్రదేశ్ వాదన ఇలా ఉంది. మూడు రాష్ట్రాల వాటా పోను కృష్ణా నదిలో ప్రవహించే అదనపు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ట్రిబ్యునల్ ఇచ్చింది. కాబట్టి ఎగువ రాష్ట్రాలకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉండనవసరం లేదు.
 
కర్ణాటక ప్రభుత్వం చేసిన మరో వాదన: "శ్రీశైలం నుండి సాగునీరు ఇవ్వదలచిన నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలు పూర్తిగాను, కర్నూలు జిల్లాలో సగానికిపైగాను పెన్నా పరీవాహక ప్రాంతంలోనివి. కృష్ణా బేసిన్ పరిధిలోకి రావు. సాగునీటిని వేరే బేసిన్ కు తరలించడం సరైనది కాదు." కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది.
 
 
==కలివికోడి==
Line 46 ⟶ 42:
{{కృష్ణా నదిపై ప్రాజెక్టులు}}
{{ద్రవ కొలమానాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లో కృష్ణా నదిపై ప్రాజెక్టులు]]