అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

→‎గ్రామ ప్రముఖులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు (3), గ్రామస్తులు → గ్రామస్థులు using AWB
పంక్తి 143:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
#గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తులుగ్రామస్థులు, 2014, ఆగష్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
#శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
#శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
పంక్తి 163:
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో శ్రీ మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి గంగాధర్, 5 సంవత్సరాలనుండి, ప్రతి సంవత్సరం పేదవృద్ధులను,విద్యార్ధులనువిద్యార్థులను అక్కున చేర్చుకొని చేయొతనిచ్చుచున్నారు. [8]
#ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు శ్రీ పరుచూరి సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు, మాచెర్లలోని మీనాక్షి, ఆంజనేయులు నేత్రాలయం నిర్మాణ సమయంలో రు. 50 లక్షలు, ఈ సంవత్సరం అదనపు భవన సదుపాయం కోసం, రు. 10 లక్షలు అందజేసి, కంటిచూపు లేని 8 వేలమందికి పైగా రోగులకు ఉచిత వైద్యసేవలందించి, వారి జీవితాలలో వెలుగులు నింపినారు. ఇంకనూ వీరు గ్రామంలో పంచాయతీకి, పాఠశాలకు, ఆలయాల అభివృద్ధికీ తనవంతు సాయం అందించుచున్నారు. [8]
#ఈ గ్రామానికి చెందిన శ్రీ వెలివోలు పేర్నీడు, తన భార్య కీ.శే.నాగేంద్రమ్మ ఙాపకార్ధం, 2011లో, వెలివోలు నాగేంద్రమ్మ ట్రస్ట్ స్థాపించి, తెనాలి వాణిజ్య బ్యాంకులో రు. 11 లక్షలు డిపాజిట్ చేసి, దానిమీద వచ్చే వడ్డీతో సేవలందించుచున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీలో 10% మూలధనానికి జమచేసి, మిగిలిన ధనంతో పేదవృద్ధులకు పింఛను, పేద విద్యార్ధులకువిద్యార్థులకు ప్రోత్సహకాల రూపంలో, ప్రతి ఒక్కరికీ రు. 2,500-00 అందించుచున్నారు. ఈ రకంగా అమృతలూరు, తురిమెళ్ళకు చెందిన 24 మంది పేదవృద్ధులూ, 24 మంది పేద విద్యార్ధులువిద్యార్థులు, చేయూతనందుకొనుచున్నారు. [8]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు