ఆంధ్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2), లో → లో (9), కి → కి (2), గా → గా (3), తో → తో using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 39:
'''ఆంధ్ర విశ్వవిద్యాలయం''' లేదా '''ఆంధ్ర విశ్వకళా పరిషత్''' లేదా '''ఆంధ్రా యూనివర్సిటీ''' (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది [[విశాఖపట్టణం]]లో ఉంది.
ఈ విశ్వవిద్యాలయం [[1926]]లో ఏర్పడింది. [[మద్రాస్ యూనివర్సిటీ]]కి
తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో [[తిరుపతి]] కేంద్రంగా [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము]] ఏర్పడింది. ఆతర్వాత, [[1967]]లో [[గుంటూరు]] లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో [[నాగార్జున విశ్వవిద్యాలయము]]గా అవతరించింది. దీని పేరును [[ఆచార్య నాగార్జునుడు|ఆచార్య నాగార్జునుని]] పేరిట 2004 లో '''ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము''' గా మార్చారు.
పంక్తి 45:
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి [[శ్రీకాకుళం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[విజయనగరం]] జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో [[ఎచ్చెర్ల]] లోను, తూర్పు గోదావరి జిల్లాలో [[కాకినాడ]] లోను, పశ్చిమగోదావరి జిల్లాలో [[తాడేపల్లిగూడెం]] లోను, విజయనగరం జిల్లాలో [[విజయనగరం]] లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, [[2006]]లో [[రాజమండ్రి]]లో [[ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయము]]ను
== విశ్వవిద్యాలయ చిహ్నము ==
|