భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: లేని మూసకు లింకు
పంక్తి 290:
1995లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చింది. కేశూభాయి పటేళ్ 9 మాసాలు పాలించగా, ఆ తర్వాత సురేష్ మెహతా దాదాపు ఒక సంవత్సరం పాలించాడు. 1998లో మళ్ళీ కేశూభాయి పటేల్ పాలనా పగ్గాలు చేపట్టగా 2001 అక్టోబరు 7 నుంచి నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రెండు సార్లు ఎన్నికలలో కూడా విజయం సాధించి నిరాటంకంగా పాలన అందిస్తున్నాడు. పెట్టుబడులను రాబట్టుటలో మరియు పారిశ్రామిక అభివృద్ధిలో నరేంద్ర మోడి గుజరాత్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపొందించాడు.
[[దస్త్రం:Narendramodi.jpg|right|thumb|200px|<center>PM [[నరేంద్ర మోడి]]</center>]]
[[దస్త్రం:Dr Raman Singh at Press Club Raipur Mood 2Moohjj.jpg|right|thumb|200px|<center>చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్</center>]]
===ఝార్ఖండ్===
2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా భాజపాకు చెందిన బాబూలాల్ మరాండి బాధ్యతలు చేపట్టి 2003 వరకు పదవిలో ఉండగా 2003-05 [[అర్జున్ ముండా]] ముఖ్యమంత్రి అయ్యాడు. ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన శుబూసోరెన్ పదిరోజుల పాలన అనంతరం మళ్ళీ అర్జున్ ముండాకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. 2006 సెప్టెంబరు వరకు పదవిలో ఉండగా, సెప్టెంబరు 2010 నుండి ప్రస్తుతం వరకు మూడవ పర్యాయం అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు