కుతుబ్ షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ( → (, చేసినాడు → చేసాడు, చినాడు → చాడు, ఉన్నది. → ఉంద using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 57:
== పరిపాలన ==
ఈ వంశము [[తెలుగులు|తెలుగు వారిని]] పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలిచిన (తెలంగాణ ప్రాంతము) మరియు హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా
కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా మరియు శాస్త్ర పోషకులు. వీరు [[పర్షియన్ సంస్కృతి]]ని పోషించడమే కాకుండా, ప్రాంతీయ [[దక్కన్]] సంస్కృతికి చిహ్నమైన [[తెలుగు భాష]] మరియు కొత్తగా అభివృద్ధి చెందిన [[ఉర్దూ]] ([[దక్కనీ]]) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత [[హైదరాబాదు]] రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి మరియు ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.
|