కురుమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ల్ని గురించి → ల గురించి , లొ → లో, లో → లో (4), లు → లు (2), using AWB |
||
పంక్తి 1:
'''కురుమ''' : [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]]
గొర్రెల కాపరులైన కురుమ కులస్థులు సంచార జీవులు, మేకల మందలే వీరి జీవనాధారం. కొండలు- గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఈ జీవాలతో తిరుగుతూ మేపటానికి గరిక భూములు, త్రాగటానికి నీటి సౌకర్యంగల ప్రదేశాలను వెతుక్కుంటూ వెడతారు. పూర్వం కురుమలు కొండమీద నివసిస్తూ గొర్రెలు, మేకలు మేపుకొంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చేవారు. నేటికీ దాదాపు అలాగే జీవనం సాగిస్తున్నారు. ఈ కులానికి చెందినవారిలో 90 శాతానికి పైగా గ్రామాల్లో జీవిస్తుస్తున్నప్పటికీ, ఏడాదిలో ఆరు మాసాలు స్వస్థలం విడిచి పచ్చిక దొరికే ప్రాంతాలకు గొర్రెలతో వలస పోతుంటారు. ముఖ్యంగా జవవరి నుంచి జూన్ వరకు వలస పోతుంటారు. ఆ కాలంలో వీరు చింత, మామిడి తొక్కు పచ్చడితో వీరు రోజులు గడుపుతారు. ఈ విధంగా వలసలు పట్టిన రోజుల్లో గొర్రెలకు మేత కరువై, సరైన వైద్య సదుపాయం లభించక, రోగ నిరోధక శక్తి తగ్గటంలో అవి రోగాల బారిన పడతాయి. ఒక్కొక్కసారి పరిస్థితి విషమించి గొర్రెలు మొత్తం మృతిచెందితే భుజాన గొంగళి, చేతికరత్రో స్వగ్రామం చేరిన గొర్రెల కాపరులూ ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ర్టంలో ఉన్ని పరిశ్రమ దెబ్బతిన్నప్పటికీ, కురుమలు మాత్రం ఇప్పటికీ కంబళ్లు నేస్తూనే ఉన్నారు. మెదక్ జిల్లా జోగిపేట, వరంగల్ జిల్లా ఆకునూరు, రాంపూర్
==[[ఒగ్గు కథ]] ==
కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు.కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, [[బీరప్ప]] లు,
ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు బీరన్న, మల్లన్న కథలుచెప్పేందుకి అర్హత సంపాదిం చుకొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విర బోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్ల్లకి కాటుక రాసు కొని ఎరన్రి పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలుపాడతారు.
రాష్ర్టంలోని చాలా
రాష్ర్టం నుంచి వీరి ప్రాతినిధ్యం ఈ విధంగా ఉంది...
మున్సిపల్ ఛైర్ పర్సన్లు 5
పంక్తి 14:
జడ్పిటిసి 11
ఎంపిటిసీలు 126
సర్పంచ్లు
==ఇవీ చూడండి==
|