క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ, చినది. → చింది. using AWB
పంక్తి 113:
#ఈ పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి.
#ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు, దిగువమెట్ట, దిగువమెట్ట తండా, చెంచుకాలనీ, పెద్దచెరువు, ప్రతాపరెడ్డి కాలనీ.
#ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించినదిఆవిర్భవించింది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1, 2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచారు. కృష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, కృష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
#2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ దిలావత్ శంకర్ నాయక్, 784 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పులి బాల అంకిరెడ్డి ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ ప్రార్ధనా ప్రదేశాలు==
===ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం===
#ఈ గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి పొందినది. దీనిని చాళుక్య భీముడు కట్టించినట్టుగా వినికిడి ఉంది. [[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించిప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
#ఈ ఆలయ ప్రాంగణంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం ఉదయం, ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ మండపాన్ని, అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాతలు శ్రీ యర్రముద్ద వెంకటరెడ్డి, నిర్మలాదేవి దంపతులు విరాళంగా అందజేసినారు. [5]
[[ఫైలు:K.s.palli sivalingam.JPG|left|thumb|ఆలయంలో శివలింగం]]
పంక్తి 139:
== వెలుపలి లంకెలు ==
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/K.s.palli]
[2] ఈనాడు ప్రకాశం; 2013, జులైజూలై-22; 4వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-17; 4వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2014, ఏప్రిల్-10; 4వపేజీ.