ఖిలాషాపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజం → పర్యాటకం, లో → లో (11), కి → కి (5), తో → తో , తాయారు using AWB
పంక్తి 96:
=== పొన్నాల లక్ష్మయ్య ఐ.టి.మంత్రి===
===పేర్వారం రాములు===
మాజీ డిజిపి .ప్రస్తుతం టూరిజంపర్యాటకం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పేర్వారం రాములు నియమితులయ్యారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారి చేశారు. తెలంగాణ లోతెలంగాణలో కెసిఆర్ ఇష్టపడే వ్యక్తుల్లో పేర్వారం రాములు ఒకరు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఉమ్మడి రాష్ర్టంలో ఎపిపిఎస్సి చైర్మన్ గా కూడా పనిచేశారు.ముక్కుసూటి మనిషిగా పేర్వారం రాములుకు పేరుంది. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్థత్వం ఆయనది.
 
===పేర్వారం జగన్నాథం===
పేర్వారం జగన్నాధం ప్రముఖ తెలుగు కవి, విమర్శకులు మరియు విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో సెప్టెంబరు 23, 1934 న జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లోవిశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయం లోవిశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యులుగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశారు. సెప్టెంబరు 29, 2008 న వరంగల్ లో మరణించారు.మాజీ డి.జి.పి.పేర్వారం రాములు వీరి సోదరుడు.
;వీరి రచనలు.
* అభ్యుదయకవిత్వానంతర ధోరణులు
పంక్తి 111:
* తెలుగులో దేశీయ కవితాప్రస్థానం
* ఆరె జానపద గేయాలు
* నన్నయ భారతి (ప్రథమ సంపుటము) (సంపాదకత్వం - వ్యాస సంకలనం)
* డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు (అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
* సాహిత్యావలోకనం
 
==='''దుడుక నర్సయ్య'''===
విశ్రాంత చరిత్రోపన్యాసకులు.ప్రముఖ తెలుగు కవి, విమర్శకులు మరియు విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో ఆగష్టు 2,1948 న జన్మించారు.ఎం.ఏ. (హిందీ), ఎం.ఏ. (హిస్టరీ), హిందీ విద్వాన్, సీనియర్ హిందీ పండిట్ ట్రైనింగ్, బి.ఎడ్.తదితర విద్యార్హతలతో హిందీ పండిట్ గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 1 గా 31 సంవత్సరాల పాటు మరియు హిస్టరీ లెక్చరర్ గా 7 సంవత్సరాల పాటు పని చేసిపనిచేసి 02-08-2006 న పదవీ విరమణ పొందారు.
;వీరి రచనలు.
* భావ చిత్రాలు. (కవితా సంపుటి)
* మృత సంజీవని. (పౌరాణిక లఘునాటిక)
* శ్రీ కురవి వీరభద్ర స్వామి చరిత్ర (బుర్రకథ)
* శ్రీ భక్త మార్కండేయ చరిత్ర (బుర్రకథ)
* సుజాత (గేయ రచన)
* వ్యాస భారతి (36 వ్యాసముల సంపుటి)
* దుర్యోధనుని వర్తమానము (పౌరాణిక లఘునాటిక)
* బకాసుర వధ (పౌరాణిక లఘునాటిక)
* శ్రీ భక్త రామదాసు-బంధ విముక్తి (లఘునాటిక)
* స్పందన (వరంగల్ ఆకాశ వాణి రేడియో ప్రసారిత కవితలు)
==గ్రామ చరిత్ర==
ప్రాంతం లోప్రాంతంలో పుట్టి పెరిగిన వీరుడు సర్వాయి పాపన్న చరిత్రనే ఈ గ్రామ చరిత్ర.
 
సర్వాయి పాపన్న ఆగష్టు 18, 1650 నాడు నేటి వరంగల్ జిల్లా, జనగాం మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవాడు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.
 
తెలంగాణా లోతెలంగాణాలో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, అప్పటి పాలకులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తాయారుతయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేట లోపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.
 
పాపన్న ఛత్రపతి శివాజీ కిశివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్ర లోమహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణా లోతెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడారు. 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండ లను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.
 
ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 - 1705 మధ్యకాలంలో షా పుర లోపురలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండకోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణ లోతెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. భువనగిరి కోట నుకోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.
 
పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యం లోరాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికి రూపం మారిన అలానే ఉంది.
 
పాపన్న గెరిల్ల సైన్యం తోసైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబు కుఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కుజనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. 1708 లో గోల్కొండ కుగోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడ దీసారు.
==గ్రామాలు==
{{Div col|cols=3}}
"https://te.wikipedia.org/wiki/ఖిలాషాపూర్" నుండి వెలికితీశారు