తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

+ఎఱ్ఱగుడిపాడు శాసనము, ఇతర లింకులు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , పటిష్ట → పటిష్ఠ, నేపధ్య → నేపథ్య, గ్రంధా → using AWB
పంక్తి 1:
{{తెలుగు శాసనాలు}}
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినా యనిపిస్తుంది.<ref name="parabrahma"> '''తెలుగు శాసనాలు''' - రచన: జి. పరబ్రహ్మశాస్త్రి - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు (1975) [http://www.archive.org/details/TeluguSasanalu ఇంటర్నెట్ ఆర్చీవులలో లభ్యం]</ref> కుబ్బీరకుని [[భట్టిప్రోలు]] శాసనము, [[అశోకుడు|అశోకుని]] [[ఎఱ్ఱగుడిపాడు శాసనము|ఎఱ్ఱగుడిపాడు]] (జొన్నగిరి) గుట్టమీది శాసనము [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.
 
తరువాత అమరావతిలోని '''నాగబు''' అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడకూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు. <ref name="parabrahma"/>
 
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపధ్యంలోనేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో [[రేనాటి చోడులు]] సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. <ref name="bsl">'''ఆంధ్రుల చరిత్ర''' - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003)</ref> వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో [[ధనంజయుని కలమళ్ళ శాసనం]] (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.<ref name="parabrahma"/>
 
ఆ తరువాత [[జయసింహవల్లభుని విప్పర్ల శాసనము]] క్రీ.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి [[పండరంగుని అద్దంకి శాసనము]]లో ఒక [[తరువోజ]] [[పద్యము|పద్యమూ]], తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి [[యుద్ధమల్లుని బెజనాడ శాసనము]]లో ఐదు [[సీసము|సీస]] పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న [[విరియాల కామసాని గూడూరు శాసనము]]లో మూడు [[చంపకమాల]]లు, రెండు [[ఉత్పల మాల]]లు వ్రాయబడ్డాయి.<ref name="divakarla">దివాకర్ల వేంకటావధాని - '''ఆంధ్ర వాఙ్మయ చరిత్రము''' - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) [http://www.archive.org/details/andhravajmayacha025952mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref> వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలుగ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
===ధనంజయుని కలమళ్ళ శాసనము===
 
షుమారుసుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - (ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221) కు చెందిన ఈ శాసనం మనకు లభించే మొట్ట మొదటి పూర్తి తెలుగు శాసనం.
 
<pre>
పంక్తి 30:
 
* '''పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము''' - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
 
* '''[[సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము]]''' - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
 
* '''అరకట వేముల శాసనము''' - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
 
* '''వేల్పుచర్ల శాసనము''' - జమ్మలమడుగు తాలూకా -
 
* '''గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము''' - రాయచోటి తాలూకా -
 
* '''కొండపఱ్తి శాసనం''' - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
 
===కొరివి శాసనం''' - (క్రీ.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట ===
కొరివి గద్య శాసనము [[తూర్పు చాళుక్యులు]] మరియు [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులకు]] చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్టమైనపటిష్ఠమైన రచన దీనిలో కనిపిస్తుంది.
 
'''శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచకందర్పునకుం వేగీశ్వరునకు రణమర్దాన్వయ కులతిలకుండైన కుసుమాయుధుండు గన్నరబల్లహుని కస్తప్రాప్తంబైన రణమర్దన కండియందన భుజనీర్య బలపరాక్రమంబున దెచ్చి ... శ్రీ నిరవద్యుం డనేక సమరసంఘట్టన భుజాసి భాసురుడై తమయన్న రాజశ్రీకెల్లం దానయర్హుండై నిల్చి.'''
 
===పండరంగని అద్దంకి శాసనము (క్రీ.శ. 848) - [[అద్దంకి]] ===
తెలుగు [[ఛందస్సు]]లో మొదటి తరువోజ పద్య [[శాసనము]] చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>.
 
:పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
Line 64 ⟶ 59:
:ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
:వస్తు సమేతుండు రాజసల్కి భూవల్లభుం డర్థి.
 
 
:పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుడై గుడియు
Line 71 ⟶ 65:
:గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.
* '''జినవల్లభుని కుర్క్యాల శాసనము''' - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల
 
* '''బణపతి దీర్ఘాసి శాసనము''' - 997 - కళింగపట్నం
 
Line 81 ⟶ 74:
 
===హన్మకొండ శాసనము (క్రీ.శ. 1163) ===
[[వేయి స్తంభాల గుడి]] లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడినదిచెప్పబడింది.
 
:హస్త్యారోహణ కర్మ కర్మఠగతిం చాళుక్య చూడామణిం
Line 93 ⟶ 86:
 
<!--
 
 
Pages from India's history
 
What is India offers books that provide invaluable source material to scholars pursuing India studies. These books are transcribed from authoritative volumes brought out by the Archaeological Survey of India. This is an exclusive What is India service, not available on any other website.
 
 
South Indian Inscriptions (Texts)
Line 117 ⟶ 107:
 
{{మూలాలజాబితా}}
 
 
 
[[వర్గం:జాబితాలు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు