త్రిజట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: అర్ధం → అర్థం (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం, ఉన్నది. → ఉంది. (2), ) → ) (2) using AWB |
||
పంక్తి 1:
'''త్రిజట''', [[రామాయణం]]లో ఒక వృద్ధ రాక్షస స్త్రీ పాత్ర. రావణుడు [[సీత]]ను ఎత్తుకొని పోయి లంకలో బంధించి, ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, [[రావణుడు]] యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వస్తుంది. [[సుందర కాండ]]లో త్రిజట స్వప్న వృత్తాంతం గురించి
==సుందరకాండలో==
పంక్తి 15:
వారందరూ సీతను [[పుష్పక విమానం]]పై తీసుకొని వెళ్ళి యుద్ధరంగంపైన ఆపారు. దే్హమంతా బాణాలు కప్పివేయగా నేలపైబడియున్న రామలక్ష్మణులను చూచి సీత విలపించసాగింది. అప్పుడు సీతను త్రిజట ఇలా ఊరడించింది-
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక [[రాముడు|రామ]] [[లక్ష్మణుడు|లక్ష్మణులు]] బ్రతికే ఉన్నారని
==ప్రస్తావన==
ర|| విభీషణుని కూఁతురు. సీత రావణునిచేత పట్టువడి ఉండు కాలమున ఈమె సీతకు మిగుల ఊఱటమాటలు చెప్పుచు ఉండెను. ఒకప్పుడు రావణుని నాశమునకు సూచకమైన కల ఒకటి కని రాక్షసస్త్రీలు చేయు నిర్బంధములచే మిగుల ఖిన్నురాలై ఉండిన సీతకు ఆస్వప్నవృత్తాంతము చెప్పి శీఘ్రకాలములో రాముఁడు రావణుని నశింపఁజేసి ఆమెను తోడుకొనిపోవును అని ఈమె సమాధాన పఱచెను.
==విశేషాలు==
గుంటూరు శేషేంద్ర శర్మ వివరణ ప్రకారం త్రిజటా స్వప్నము [[గాయత్రీ మంత్రము|గాయత్రీ మంత్ర]] సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయక మణి. "త్రిజట" అనుటలోనే రహస్యమున్నది. త్రిజట ఏదో రాక్షసి కాదు. త్రిజటా శబ్దము గాయత్రీ దేవికి చెప్పబడిన వేయి నామములలో ఒక నామము ("త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః") <ref name="shodasi"/>
==ఇవి కూడా చూడండి==
పంక్తి 33:
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్పూర్ (2003) ▼
▲* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్పూర్ (2003)
{{రామాయణం}}
|